ఏఐటియుసి పోరాట ఫలితం అంగన్వాడీలకు మే నెల మొత్తం సెలవులు – రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరాటి ప్రసాద్ …!

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 30 (మహా): ప్రస్తుతం మండుతున్న వేసవి ఎండల్లో అంగన్వాడీ కేంద్రాలకి చిన్నారులు, గర్బవతులు రాలేని పరిస్థితిని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేసిన పోరాటాల నేపద్యంలో, తెలంగాణ
అంగనవాడి కేంద్రాల లో మౌలిక వసతులఏర్పాటుకు కసరత్తు. – ఓపెన్ జిమ్ ఏర్పాటుకు పునాది. – అభిషేక్ అగస్త్య పర్యటనలో మార్గనిర్దేశం…!

ఖమ్మం – మహా. ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య నగరంలోని 6వ డివిజన్లో చేపట్టిన విస్తృత పర్యటన స్థానిక సమస్యలపై ఫోకస్ పెడుతూ, ప్రజావసరాలపై కార్యాచరణకు దారితీసింది. అంగనవాడి కేంద్రాల మౌలిక
ర్యాంకుల పేరిట మోసం చేస్తున్న విద్యాసంస్థలు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్….. !

రీంనగర్, మహా: ఇటీవల జేఈ మెయిన్స్ పరీక్షల ఫలితాలు విడుదలైన సందర్భంగా కొన్ని విద్యాసంస్థలు రిజర్వ్డ్ కేటగిరి ర్యాంకుల ను జనరల్ కేటగిరి ర్యాంకులుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఒక ప్రముఖ విద్యా సంస్థ 49
పడాల రాహుల్ పై క్రమశిక్షణ చర్యలు తక్షణమే తీసుకోవాలి కరీంనగర్ మండల అధ్యక్షుడు గట్టు ప్రశాంత్ గౌడ్ డిమాండ్…!

కరీంనగర్, మహా: కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత విస్తృత స్థాయి సమావేశం లో RTA మెంబర్ పడాల రాహుల్ గౌడ్ ప్రవర్తించిన తీరు పార్టీ కి నష్టం కలిగించేలా ఉందని, ఇది పార్టీ
కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ విద్యార్థులకు సమ్మర్ క్యాంపు ప్రారంభం…!

కరీంనగర్, మహా: సమ్మర్ క్యాంపులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ రంగంలో ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ
నిజాం షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయాలి….. సిఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతు ఐక్యవేదిక విజ్ఞప్తి …!

( హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్రంలో మూసివేసిన నిజాం షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సిఎం రేవంత్ రెడ్డి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు ఐక్యవేదిక విజ్ఞప్తి
వరి పండించిన రైతులని ఆదుకోవాలి రెవిన్యూ మంత్రి పొంగులేటికి వినతి చేసిన సీపీఎం..!

కూసుమంచి, ఏప్రిల్ 30, మహా: వరి పండించిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సీపిఎం అనుబంధ తెలంగాణ రైతు సంఘం నాయకులు కోరారు. బుధవారం కూసుమంచి
పదో తరగతి ఫలితాల్లో గ్లోబల్ స్కూల్ ప్రభంజనం…!

కూసుమంచి, ఏప్రిల్ 30, మహా: పదో తరగతి ఫలితాల్లో కూసుమంచి మండల కేంద్రంలోని గ్లోబల్ రెయిన్ స్కూల్ ప్రభంజనం సృష్టించింది. అత్యధిక మార్కులతో డివిజన్ లో ప్రథమ స్థానం, జిల్లాలో రెండో స్థానం నిలిచి
ప్రతి కుటుంబాన్ని అండగా ఉంటాం.. సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద రూ.1070 కోట్ల ఆర్థిక సహాయం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి…!

కూసుమంచి, ఏప్రిల్ -30, మహా: రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామినిచ్చారు. రాష్ట్రంలోని నిరుపేదలకు వైద్య సహాయం నిమిత్తం సీఎం
కార్మికుల శ్రమే అభివృద్ధికి మూలస్తంభం – మాజీ ఎంపీ నామ…!

అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా బిఆర్ఎస్ మాజీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు కార్మిక కుటుంబాలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన
