Mahaa Daily Exclusive

హైవే పైకి వచ్చేటప్పుడు తీసుకునే జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన ..!

కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామంలో నేషనల్ హైవే పైకి వచ్చే ప్రయాణికులు, రోడ్డు దాటుతున్న ప్రజలు ప్రమాదాల పట్ల అవగాహన కల్గి ఉండాలని కూసుమంచి శిక్షణ ఎస్ఐ దివ్య ప్రజలకు సూచించారు. శుక్రవారం

దేశద్రోహానికి తూటా సమాధానం అవసరం! * రోహింగ్యాలపై రేవంత్ మౌనం ఎందుకు? మెదక్ ఎంపీ రఘునందన్ రావు…!

ఖమ్మం, మే 9:మహా. దేశ భద్రతను పటిష్టం చేయాలన్న సంకల్పంతో పాటు, దేశద్రోహ శక్తులపై కనికరంలేని పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని బీజేపీ నాయకులు, మెదక్ ఎంపీ యం రఘునందన్ రావు పేర్కొన్నారు. ఖమ్మంలో

వెంకటసాయి నగర్‌లో ప్రారంభమైన గ్రామదేవతల ప్రతిష్ట..!

కారేపల్లి, మహా , కారేపల్లి మండలం శ్రీవెంకటసాయినగర్‌లో నూతనంగా గ్రామదేవతల ప్రతిష్టకు కాలనీ వాసులు పూనుకున్నారు. దానిలో భాగంగా శుక్రవారం పూజలను వేదపండితులు ప్రారంభించారు. కాలనీ వాసులతో సామూహిక కుంకుమార్చనలు, హోమాలు జరిపారు. కాలనీలో

పేదలకు ఉపాధి పై కోతలు 20న జరిగే గ్రామీణ బంద్‌ పాటిద్దాం – వ్యకాస ..!

కారేపల్లి, మహా , వ్యవసాయ పనులు లేని సమయంలో పేదల జీవనానికి ఇబ్బంధులు ఉండవద్దని ఉద్దోశంతో వామపక్షాల నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉపాధీ హామీ పధకాన్ని తీసుకవచ్చి పేదల జీవితాల్లో వెలుగునింపిందని వ్యవసాయ కార్మిక

రు.60 లక్షల విలువైన గంజాయి పట్టివేత ఒకేరోజు మూడు సంఘటనలలో పట్టుబడ్డ 110 కేజీల గంజాయి ..!

మహా భద్రాచలం ఒరిస్సా, చతిస్గడ్ రాష్ట్రాల నుండి భద్రాచలం మీదుగా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్న నిషేధిత గంజాయి రవాణాపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి పెట్టారు. శుక్రవారం ఒక్క రోజే మూడు వేర్వేరు

ఒకేసారి ఎన్నికలు జరిగితే జీడీపీలో 2శాతం ఖర్చు తగ్గుతుంది. బిజెపి నేత , మెదక్‌ పార్లమెంటు సభ్యులు రఘునందన్‌రావు…!

ఖమ్మం – మహా. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే దేశ జీడీపీలో 2శాతం మేర ఖర్చు తగ్గుతుందని, తద్వారా దేశ ప్రజల సంక్షేమానికి, ఆకలి తీర్చడానికి అవకాశం దక్కుతుందని మెదక్‌ పార్లమెంటు సభ్యులు మాధవనేని

మావోయిస్టు పార్టీకి చెందిన 38 మంది సభ్యులు జిల్లా ఎస్పీ ఎదుట లొంగుబాటు..!

భద్రాద్రి కొత్తగూడెం, మే 9 (మహ): నిషేదిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన (38) మంది సభ్యులు శుక్రవారం లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ బిరుదురాజు రోహిత్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని శివాలయంలో పూజలు..!

కూసుమంచి మే 9, మహా: భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మరింత విజయవంతం కావాలని కోరుతూ శ్రీ శ్రీ శ్రీ ఘణపేశ్వరాలయం లో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో

మార్పు బాగుందా? గులాబీ జెండానే పేదలకు అండ మాయ మాటలతో మోసగించిండ్రు బహిరంగ సభలో కేటీఆర్..!

తల్లాడ, మే, 9(మహా ):కాంగ్రెస్ పార్టీ మాయమాటలకు రాష్ట్ర ప్రజలు మోసపోయారని, మార్పు మార్పు అంటే ప్రజలు కోరుకున్న ఫలితం ఐదేళ్లు అనుభవించాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.శుక్రవారం ఖమ్మం

రేనౌండ్ రైఫిల్ షూటర్ మారియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి..!

కూసుమంచి, మే 9, మహా: హ్యాపీ బర్త్డే టూ యు మారియా అంటూ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి గ్రామానికి చెందిన మారియాకు రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్