Mahaa Daily Exclusive

రాష్ట్రపతికి డెడ్‌లైన్‌ ఏంటి? =రాష్ట్రపతి, గవర్నర్‌కు కోర్టులు గడువు నిర్దేశిస్తాయా? రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ఏం చేబుతున్నది? మూడు నెలల డెడ్‌లైన్ తీర్పుపై వివరణ కోరిన ముర్ము..!

ఢిల్లీ: బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన సంచలన తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పందించారు. రాష్ట గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి నిర్దిష్ట టైమ్‌ లైన్ విధిస్తూ ఇటీవలే సుప్రీం కోర్టు సంచలన

రూ. 10 వేల కోట్ల స్కామ్.. ముమ్మాటికి అవినీతి, నమ్మకద్రోహమే =సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు శిక్షలు తప్పవు ఎక్స్‌లో మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్..!

మహా: సుప్రీంకోర్టు కంచె గచ్చిబౌలి భూములపై విచారణ సందర్భంగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలపై గురువారం ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. వందల బుల్డోజర్లతో

యాదాద్రీశుని సన్నిధిలో.. యాదాద్రి, పోచంపల్లి సందర్శించిన అందాల భామలు సంప్రదాయ వస్త్రధారణతో ఆలయాల సందర్శన..!

భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని గురువారం మిస్ వరల్డ్ పోటీదారులు దర్శించుకున్నారు. మిస్‌ వరల్డ్‌ పోటీదారులకు ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ అతిథి

సరస్వతి పుష్కరాలు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి సరస్వతి నది పుష్కర స్నానం చేసిన సీఎం, మంత్రులు..!

మహా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్లు ఆ పనిచేయలేదని, కనీసం దళితుడిని ప్రతిపక్ష నేతగా చేయాలన్నారు. మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్

రైతుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా? =కొనుగోలు కేంద్రాల వద్ద రైతు చనిపోతే పరిహారమేది? బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ..!

మహా: ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు చనిపోతే రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల ప్రాణాలంటే తెలంగాణ ప్రభుత్వానికి లెక్కలేదని

పర్సనల్గా టార్గెట్.. వేధిస్తున్న హైడ్రా అధికారులు న్యాయబద్దంగా నాపై కోర్టులో కొట్లాడాలని సూచన..!

అబ్దుల్లాపూర్మెట్,మహా: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్సనల్ గా టార్గెట్ చేసి.. తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని వివాదంలో ఉన్న కొహెడ 951, 952 భూ యజమాని సంరెడ్డి బాల్ రెడ్డి ఆరోపించారు.

ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తి కాలేదు ఈనెల 17న ట్యాంక్ బండ్‌లో తిరంగా ర్యాలీ ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలి: కిషన్ రెడ్డి

మహా: సమ్మక్క, సారలమ్మ పుట్టిన గడ్డపై మహిళలకు అత్యంత తీవ్రమైన అవమానం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రపంచదేశాల ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచాల్సింది పోయి వారి ముందు

హీరో బెల్లంకొండ శ్రీనివాస్​‌పై కేసులు..!

మహా: విధుల్లో ఉన్న ట్రాఫిక్​ కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించిన టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్​ జర్నలిస్ట్​ కాలనీలో నివాసముంటున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవల రాంగ్​

మళ్లీ కరోనా కల్లోలం హాంకాంగ్, సింగపూర్‌లో కేసులు నమోదు ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య 30 శాతం..!

మహా: ఆసియాలో మళ్లీ కరోనా వేవ్ మొదలైన సూచనలు కనబడుతున్నాయి. హాంకాంగ్, సింగపూర్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో స్థానిక అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. హాంకాంగ్‌లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని స్థానిక అధికారి

పంచలోహాల అమ్మవారి విగ్రహాన్ని బహుకరించిన డాక్టర్లు ..!

వరంగల్ మహా; వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని శ్రీ ధన మైసమ్మ దేవాలయ వార్షికోత్సవాల సందర్భంగా డాక్టర్ తోట ప్రద్యుమ్న, డాక్టర్ తోట పృథీన్ లు శ్రీ ధన మైసమ్మ అమ్మవారి వార్షికోత్సవాలకు గాను