కమిటీలకు గ్రీన్ సిగ్నల్ తెలంగాణ కాంగ్రెస్ కమిటీలకు అధిష్టానం ఆమోదం కాంగ్రెస్కు ఐదు కమిటీలు ప్రకటించిన ఏఐసీసీ..!
మహా: ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ పచ్చ జెండా ఊపింది. 22మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, 15మందితో అడ్వైజరీ కమిటీ, ఏడుగురితో డీలిమిటేషన్ కమిటీ, 16మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రామ్
సీఎం రేవంత్కు థ్యాంక్స్.. అవార్డుల సంప్రదాయాన్ని పునరుద్ధరించిన కృతజ్ఞతలు అవార్డులు దక్కిన వారికి శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్..!

మహా: రేవంత్ సర్కార్ ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2024 పట్ల సినీ ప్రముఖుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అగ్ర కథానాయకుడు చిరంజీవి ఈ అవార్డుల ప్రకటనపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. గురువారం ఎక్స్
ట్రంప్ చెబితే కాల్పులు విమరణనా? దేశ ప్రజల మనోభావాలు తాకట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే తెలియాలి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్..!

మహా: పహల్గామ్ ఘటన నేపథ్యంలో మాజీ ప్రధాని ఇందిరమ్మ స్ఫూర్తిని దేశంలో ప్రతి ఒక్కరూ గుర్తు తెచ్చుకున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పాకిస్థాన్పై వీరోచిత పోరాటం చేసిన సైనికులకు సెల్యూట్
రాహుల్ ప్రధానిగా ఉండి ఉంటే పాక్ను రెండు ముక్కలు చేసేవారు. రాహుల్ ప్రధానిగా ఉండి ఉంటే పీవోకేను లాక్కొనేవారు.’ రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం..!

మహా: అమెరికా అధ్యక్షుడు డోనాన్డ్ ట్రంప్ బెదిరించగానే మోదీ ఎందుకు తలొగ్గారని, ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం.. మీ సొంత వ్యవహారం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేశ భద్రత విషయంలో
ఎప్పుడైనా బీజేపీలోకి హరీశ్ నాక్ ఔట్ మ్యాచ్లో కవిత బయటకు బీజేపీ, బీఆర్ఎస్ అక్రమ సంబంధం బయటపెట్టినందుకు థ్యాంక్స్ కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి..!

మహా: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నాక్ ఔట్ మ్యాచ్లో బయటికి వచ్చారని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు
పైరవీలు చేయొద్దు.. పేదవాళ్లకే ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం – భట్టి విక్రమార్క..!

మహా: రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఈ ఏడాది
సురవరం ప్రతాప్ రెడ్డి గారి జయంతి వేడుకలను రాష్ట్ర సర్కార్ అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేస్తా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..!

శతాబ్దం క్రితమే తెలంగాణ కోసం నినదించిన మహోన్నత వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి అని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ తెలిపారు . కవిగా , సామాజిక వేత్తగా , రాజకీయ
రాజకీయాల్లో ప్రకంపనలు సహజం గతంలో టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో పనిచేశాం ఒక్క బీజేపీతో మాత్రమే పని చేయలేదు బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్..!

మహా: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలో ఇంత ఆవేదనతో ఉంది అనే విషయం ఇప్పుడే తెలిసిందని, ఆమె వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జరుగుతుందని ఆ పార్టీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. కవిత
