Mahaa Daily Exclusive

వాహనాల మరమత్తులో జాప్యం తగదు నగర మేయర్ గుండు సుధారాణి ..!

హన్మకొండ మహా; వాహనాల మరమత్తులో జాప్యాన్ని నివారించాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి బాలసముద్రం లో బల్దియా నిర్వహిస్తున్న వెహికల్ షెడ్

ఆరుట్ల గ్రామంలో 60 తాటి చెట్ల నరికివేత..!

రంగారెడ్డి జిల్లా మహా: మంచాల మండలం ఆరుట్ల గ్రామం సర్వే నెంబర్ 693/7 లో ఉన్న 100 తాటి చెట్లను నరికి వేస్తున్నారని సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం అబ్కారీ శాఖ అధికారులు హుటాహుటిన ఘటన

నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్..!

వరంగల్ మహా; గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్

రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం మార్కెట్ యార్డ్ లో దుకాణాల ప్రారంభం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు రైతులకు మాత్రమే కేటాయించాలి..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాలుష్యం లేని నూతన పరిశ్రమల శంకుస్థాపనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ముఖ్యఅతిథిగా

రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద..!

వరంగల్ మహా; చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రైతుభరోసా పథకం లో భాగంగా, పంట పెట్టుబడి సాయం అందిస్తున్నదని ఇందులో భాగంగా వానాకాలం 2025 కి సంబందించి పంట

ఐదేళ్లలోపు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలి హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..!

హన్మకొండ మహా; 3 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలందరినీ తల్లిదండ్రులు దగ్గరలోని అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. మంగళవారం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ

మాజీ ఎమ్మెల్సీకి పోలీసులు ఎస్కార్ట్ ఇవ్వడం పై రగడ వరంగల్ డివిజన్ పోలీసులకు సీపీ షాక్ ఏసిపి తో పాటు పోలీస్ అధికారులకు మెమోలు జారీ..!

వరంగల్ మహా; వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని వరంగల్ సబ్ డివిజన్ పోలీస్ అధికారుల తీరు పై గత కొంతకాలంగా సర్వత్ర విమర్శలున్నాయి. ఎలాంటి రాజ్యాంగ పదవి లేని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ

కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో బి ఆర్ ఎస్ దోపిడి రూ 8.70 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కార్యక్రమాల్లో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు..!

భూపాలపల్లి మహా : కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత బిఆర్ఎస్ నాయకులు రాష్ట్ర సొమ్ము దోపిడీ చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం భూపాలపల్లి జిల్లాలో

సింగరేణి సంస్థ బలోపేతానికి కృషి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క..!

భూపాలపల్లి, మహా : సింగరేణి సంస్థను బలోపేతమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతెలిపారు. మంగళవారం కెటికె 2 పరిశీలించారు. అనతరం జిఎం కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన

మైనర్లతో వాహనాలు నడిపిస్తే యజమానులపై కేసులు. డి ఎస్ పి సూర్యనారాయణ..!

కాటారం, మహా : మైనర్లకు వాహనాలు ఇచ్చే యాజమానుల పై కఠిన చర్యలు తప్పవని కాటారం డీఎస్సి సూర్యనారాయణ హెచ్చరించారు.. కాటారం మండలంలోని మేడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో బస్వాపూర్ గ్రామానికి చెందిన మైనర్ బాలుడుతో