మమతకు నివాళులర్పించిన నాయకులు అంతక్రియలకు 5వేలు సాయం అందించిన మాజీ సర్పంచ్..!

కారేపల్లి, మహా:మండల పరిధిలోని అప్పయిగూడెం పంచాయితీకి కాంగ్రెస్ నాయకులు పులసం భద్రయ్య సతీమణి పులసం మమత(42) అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ అజ్మీర అరుణ, నాయకులు అజ్మీర విరన్న, సొసైటీ
జిఎం (పర్సనల్ )కు సార్వత్రిక సమ్మె నోటీసు అందజేసిన సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నేతలు..!

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 27 (మహా): వచ్ఛేజూలై 9 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులు పాల్గొంటారని, ముందుగానే చట్ట ప్రకారం తమ ద్వారా సింగరేణి యాజమాన్యానికి సమ్మె
చంద్రుగొండ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..!

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 27 (మహా): జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం చంద్రుగొండ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.అనంతరం అక్కడ ఉన్న పోలీస్
ఇల్లందు సి ఐ సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలి – ఆదివాసి ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర స్పష్టీకరణ..!..!

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 27 (మహా): భర్త చేతిలో మోసపోయిన ఒక ఆడబిడ్డకు న్యాయం చేయాలని భావించి, తన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భర్త బంధువులను కౌన్సిలింగ్ కు పిలిస్తే కౌన్సిలింగ్ కు వచ్చిన
ప్రకృతి వ్యవసాయం వల్ల అనేక లాభాలు ఉన్నాయి: అగ్రికల్చర్ ఏఓ..!

కూసుమంచి, జూన్ 27, మహా: కూసుమంచి మండలంలోని కొత్తూరు గ్రామంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూసుమంచి మండలం అగ్రికల్చర్ అధికారి రామడుగు వాణి మాట్లాడుతూ
రఘునాథపాలెం లో పొలం బాట…!

రమణ పాలెం, మహా. పొలం బాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మల్లేపల్లి, గడ్డికుంట తండా, బావోజితండ గ్రామాల్లో విద్యుత్ శాఖ అధికారులు పరిశీలనలు చేపట్టారు. డివిజన్ ఇంజినీర్ (టెక్నికల్), భద్రతా అధికారి, రఘునాథపాలెం ఏడీఈ,
ప్రత్యామ్నాయ విద్యుత్కు ఇంటర్ లింక్ లైన్లు. – సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాసాచారి..!

ఖమ్మం,మహా. వినియోగదారులకు నిరంతరంగా, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఖమ్మం సర్కిల్లో ఇంటర్ లింక్ లైన్ల ఏర్పాటు చేస్తున్నట్లు సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాసాచారి తెలిపారు. ఇప్పటికే సర్కిల్ పరిధిలో ఉన్న 125 విద్యుత్ ఉప
ఖమ్మంలో 28న పి.వై.ఎల్ జిల్లా జనరల్ కౌన్సిల్. యువత హక్కుల కోసం పోరాటం అవసరం – జిక్కుల భరత్..!

ఖమ్మం సిటీ, మహా. ప్రగతిశీల యువజన సంఘం (పీ.వై.ఎల్) ఖమ్మం జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 28న ఖమ్మం నగరంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు
ఇల్లు మంజూరు చేయలేదని మహిళ ఆత్మహత్యాయత్నం…!

వైరా, మహా. వైరా మున్సిపాలిటీ పరిధిలోని గండగలపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. గత 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో నివసిస్తూ ప్రభుత్వం అందించే ఇండిరమ్మ ఇల్లు కోసం నిరీక్షిస్తున్న కొనకల్ల
అర్హులైన వారికి ఇళ్లు ఇవ్వాలి. – వైరా మున్సిపాలిటీలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన…!

వైరా, మహా. వైరా మున్సిపాలిటీ పరిధిలోని అనేక మంది నిరుపేదులు గతకాలంలోనే దరఖాస్తు చేసినప్పటికీ, ఇంతవరకు తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని వాపోతున్నారు. తాము అన్ని అర్హతలు కలిగినవారమేనని, అయినప్పటికీ ఇళ్లు ఇవ్వకుండా
