Mahaa Daily Exclusive

చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి ..!

గత రెండు రోజుల క్రితం మంచిర్యాల ఎస్సి వెల్ఫేర్ డిగ్రీ కళాశాల వసతి గృహం పైనుండి దూకిన విద్యార్థిని కుమ్మరి స్వప్న (19) హైదరాబాద్ నేమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.

విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు –మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

మంచిర్యాల, మహా : విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని వేమనపల్లి మండల కేంద్రంలో గల ఆశ్రమ పాఠశాలను

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి – ఉట్నూర్ లో 50 నుండి వంద పడకల ఆస్పత్రి గా అప్ గ్రేడేషన్ – ప్రారంభించిన ఇన్చార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు..!

ఆదిలాబాద్, మహా ప్రజలందరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని జిల్లా ఇంచార్జి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండల కేంద్రంలో జిల్లా ఆస్పత్రిలో 50 బెడ్స్ నుండి 100 బెడ్స్ గా రూ.13. 75కోట్లతో

జనగామ ఎమ్మెల్యే ను పరామర్శించిన భూక్యా జాన్సన్ నాయక్..!

ఆదిలాబాద్, మహా ప్రమాదవశాత్తు కింద పడి గాయపడిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్ల రాజేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్ పరామర్శించారు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రి లో

జీవో 49 అమలు కాకుండా చూస్తాం ఆదివాసీ గిరిజనులకు మంత్రి జూపల్లి హామీ ..!

ఆదిలాబాద్, మహా ప్రభుత్వం జారీ చేసిన జీవో 49ను అమలు కాకుండా చూస్తామని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఉట్నూర్ లోని ఐటీడీఏ మీటింగ్ హాల్ లో గిరిజన పెద్దలు, అధికారులతో

జీవితం చాలా విలువైంది.. నాశనం చేసుకోవద్దు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పోలీసు శాఖ ఆధ్వర్యంలో 5కే రన్ సక్సెస్..!

ఆదిలాబాద్, మహా జీవితం ఎంతో విలువైందని, మత్తు పదార్థాలను అలవాటు చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకోవద్దని జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణ రావు అన్నారు. పొలిసు శాఖా ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఇందిరా

ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ దే విజయం ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయ ముఖచిత్రం మారుతుంది -రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు..!

ఆదిలాబాద్, మహా గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కంటే అధికంగా విధ్వంసం జరిగింది. మంత్రులకు కూడా ప్రగతి భవన్ గేట్లు తెరుచుకునేవి కావు.. అక్కడి వరకు వెళ్లి తిరిగి వచ్చే పరిస్థితి ఉండేదని