Mahaa Daily Exclusive

BJPకి ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామా..!

BJPకి గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామా చేశారు. BJP అధ్యక్ష పదవికి తనను నామినేషన్‌ వేయనివ్వలేదని ఆరోపించారు. తన రాజీనామా లేఖను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పంపినట్లు తెలిపారు.

తెలంగాణ BJP అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్..!

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఆయన నామినేషన్ వేయాలని అధిష్ఠానం ఆదేశించగా, మధ్యాహ్నం రెండు గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు

కర్ణాటక సీఎం మార్పుపై నిర్ణయం హైకమాండ్‌ చేతుల్లోనే: ఖర్గే

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఆ పదవి నుంచి తొలగిస్తారంటూ వస్తున్న ఊహాగానాలపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. సీఎం మార్పుపై తుది నిర్ణయం హైకమాండ్‌ చేతుల్లోనే ఉందని ఆయన మీడియాకు స్పష్టం

ఏపీ BJP నూతన అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌

ఆంధ్రప్రదేశ్‌ BJP కొత్త అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌ను నియమించారు. ప్రస్తుతం ఆయన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్టీ గెలుపు వ్యూహాల్లో కీలక పాత్ర పోషించిన మాధవ్‌కు రాష్ట్ర అధ్యక్ష పదవి

సాయి చంద్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి..!

తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు సాయిచంద్‌ 2వ వర్ధంతి సందర్భంగా ఆదివారం వనపర్తి జిల్లా అమరచింత కొత్త బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన 7 అడుగుల కాంస్య విగ్రహాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకో అవకాశం ఇవ్వండి: రాజాసింగ్

TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనను నియమించాలని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కోరారు. ‘నన్ను అధ్యక్షుడిగా చూడాలని చాలా మంది కార్యకర్తలు ఫోన్లు చేస్తున్నారు. అందుకే నాకో అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నా. నన్ను నియమిస్తే..

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు: కేటీఆర్

TG: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ‘కేంద్రంలో అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి నేటి వరకు అడుగడుగునా తెలంగాణ వ్యతిరేకిగా వ్యవహరిస్తున్న బీజేపీ ఈ రాష్ట్రంలో

బీజేపీని ఎదిరించే దమ్మున్న పార్టీ కాంగ్రెస్: షర్మిల

AP: దేశంలో బీజేపీని ఎదిరించి, ప్రశ్నించే దమ్ము కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. ఆదివారం కృష్ణా జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో

గంజాయి విక్రయిస్తే ఆస్తులు జప్తు: చంద్రబాబు

AP: మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు ఆదివారం సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి విక్రయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గంజాయి బ్యాచ్‌ను కాపాడాలి అనుకునే వారిని కూడా

15 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..!

AP: తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి గైర్హాజరైన 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండటంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ విదేశీ పర్యటనలు పెట్టుకునేవారు ఇక ఫారిన్‌లోనే ఉండటం మంచిదని