వివేకా గుండెపోటుతో కాదు గొడ్డలి పోటుతో చనిపోయాడు: చంద్రబాబు

AP: ‘వివేకా గుండెపోటుతో కాదు గొడ్డలి పోటుతో చనిపోయాడు’ అని సీఎం చంద్రబాబు అన్నారు. మలకపల్లి సభలో సీఎం మాట్లాడారు. ‘అందరిలా నేనూ టీవీ చూసి గుండెపోటు అని నమ్మాను. ఎందుకో సునీతకు సందేహం
నా జీవితంలో నా మీద ఒక్క కేసు కూడా కాలేదు: చంద్రబాబు

AP: తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో సీఎం చంద్రబాబు మంగళవారం పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. తన జీవితంలో తనపై ఒక్క కేసు కూడా లేదని తెలిపారు. ఎప్పుడు ఒక
బీవీ పట్టాభిరామ్ కన్నుమూత..!

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్(75) కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్లో బీవీ పట్టాభిరామ్ మృతిచెందారు. ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఇతను తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో రచనలు
సుపరిపాలన తొలి అడుగు పేరుతో చంద్రబాబు సెల్ఫ్ డబ్బా: అంబటి

AP: సుపరిపాలన తొలి అడుగు పేరుతో సీఎం చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. లేదంటే ఆ మీటింగ్ లలో జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారన్నారు. ‘లోకేశ్ రెడ్
మలకపల్లిలో పింఛన్ పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు..!

AP: సీఎం చంద్రబాబు మంగళవారం తూ.గో. జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉండవల్లి నుంచి ఉ.10 గంటలకు బయలుదేరి మలకపల్లికి చేరుకుంటారు. అక్కడ లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేస్తారు. ఆ తర్వాత
నేడు పాశమైలారంకు సీఎం రేవంత్..!

TG: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై CM రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం ఘటనాస్థలిని సందర్శించి పరిస్థితిని సమీక్షించనున్నారు. గాయపడిన వారిని
నేడు తెలంగాణ గ్రూప్-1 పిటిషన్లపై విచారణ..!

తెలంగాణ గ్రూప్-1పై దాఖలైన పిటిషన్లను త్వరగా పరిష్కరించాలని హైకోర్టు న్యాయవాదులకు సూచించింది. నియామక పత్రాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని పేర్కొంది. మూల్యాంకన లోపాలు, ఎంపికలో తేడాలపై పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ప్రస్తుతం
పాశమైలారం ఘటన.. 42కు చేరిన మృతుల సంఖ్య..!

పాశ మైలారం సిగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది. ఈ నేపథ్యంలోనే ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిధిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అడ్మినిస్ట్రేషన్,
సార్క్కు పోటీగా చైనా-పాక్ కొత్త కూటమి!

దక్షిణాసియాలో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన సార్క్కు ప్రత్యామ్నాయంగా కొత్త గ్రూప్ను ఏర్పాటు చేసేందుకు చైనా-పాక్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు పాకిస్థాన్ పత్రిక వెల్లడించింది. ఇటీవల చైనాలోని కున్మింగ్లో చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రతినిధుల
ప్రధాని మోదీ విదేశీ పర్యటన తేదీలు ఖరారు..!

ప్రధాని మోదీ విదేశీ పర్యటన తేదీలు ఖరారు అయ్యాయి. జూలై 2 నుంచి 9 వరకు ఆయన ఘనా, ట్రినిడాడ్-టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలకు వెళ్లనున్నారు. మూడు దశాబ్దాల తర్వాత ప్రధాని ఘనాలో
