పాశమైలారం ప్రమాద ఘటన.. ప్రభుత్వ కమిటీ ఏర్పాటు..!

TG: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాద ఘటనపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో సహాయకచర్యల పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు
ఇది బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం: కవిత

గోదావరి-బనకచర్లకు కేంద్రం నిపుణుల కమిటీ పర్యావరణ అనుమతి నిరాకరించడం హర్షణీయమని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. ఈ మేరకు ఆమె సోమవారం ఎక్స్లో ట్వీట్ చేశారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ పార్టీ సాధించిన
బుడమేరు రిటైనింగ్ వాల్ పూర్తయింది: మంత్రి నిమ్మల

AP: గతేడాది విజయవాడను బుడమేరు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇళ్లు నీట మునిగి వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దాంతో ప్రభుత్వం అప్పటికప్పుడే బుడమేరుకు పడిన గండిని పూడ్చింది. శాశ్వతంగా రిటైనింగ్ వాల్
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్.. నేడు అధికారిక ప్రకటన..!

AP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం ఆయన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అయితే పీవీఎన్ మాధవ్ను రాష్ట్ర బీజేపీ
బనకచర్లను అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యాం: మంత్రి ఉత్తమ్

TG: గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ అయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన
‘తల్లికి వందనం’ అంటూ.. సైబర్ నేరగాళ్లు వల

AP: కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.13 వేలు జమ చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరు సైబర్ నేరగాళ్లు తల్లికి వందనం పేరు చెప్పి బ్యాంకులో
సంక్షేమ పధకాల పై విస్తుత ప్రచారం చేయాలి. యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జెర్రిపోతుల అంజిని..!

నేలకొండపల్లి, జూన్ 30 మహా : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల గురించి విస్త్రుత ప్రచారం చేయాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జెర్రిపోతుల అంజిని పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని మంత్రి క్యాంపు
వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తాం సీబీఎస్ ఫౌండేషన్ చైర్మన్ జి చంద్ర శేఖర్

తిరుమలాయపాలెం,మహా; నిరుపేదల కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తామని,చేగువేర భూపతి ఫౌండేషన్ ఎల్లప్పుడూ నిరుపేదలకు అండగా ఉంటుందని ఆ సంస్థ ఫౌండర్ జి. చంద్రశేఖర్ అన్నారు. మండల పరిధిలోని సుబ్లేడు, పిండిప్రోలు, కొక్కిరేణి గ్రామాల నిరుపేదలకు
ములకలపల్లి మండలంలో అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనలు రెండు కోట్ల 68 లక్షలతో పలు పనులు ప్రారంభం..!

ములకలపల్లి, జూన్ 30, మహా: ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి, అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ సోమవారం ములకలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రెండు కోట్ల 68
ఐ టి ఐ కళాశాలను,ఖమ్మం , వరంగల్ రహదారి ప్రక్కనే నిర్మించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా ..!

తిరుమలాయపాలెం,మహా; మండల కేంద్రంలో మంజూరు అయిన ఐటిఐ కళాశాలను సర్వే నెంబరు 254 లో ప్రభుత్వ భూముల్లో ఖమ్మం , వరంగల్ రహదారి ప్రక్కన నిర్మించాలని కోరుతూ ఎంపీడీవో కార్యాలయం ముందు అఖిలపక్షాల ఆధ్వర్యంలో
