ఖమ్మంలో భూ మాఫియాకు చెక్! * . 50 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం…!

ఖమ్మం అర్బన్, మహా. ఖమ్మం అర్బన్ మండలంలోని మల్లెమడుగు గ్రామంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేసిన ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. నకిలీ హక్కుల పేరుతో వేల కోట్ల విలువైన భూములు కొన్ని వ్యక్తుల
బస్టాండ్ లో పెట్రోల్ బంక్ నిర్మాణం పై అర్ధనగ్న ప్రదర్శన. సంఘీభావం తెలిపిన ఆదివాసి నాయకుడు సోయం…!

దమ్మపేట ,జూలై 3 మహా : బస్టాండ్ లో పెట్రోలు బంక్ నిర్మాణ పనులను నిలిపివేయాలని నిరసిస్తూ బస్టాండ్ సాధన కార్యాచరణ కమిటీ యువకులు గురువారం అర్ధనగ్నంగా నిరసన తెలిపారు.మండల కేంద్రంలో బస్టాండ్ లేక
వరద ఉధృతి అంచనాలను సమర్థవంతంగా అందించాలి…. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి..!

ఖమ్మం,మహా. వరద ఉధృతి అంచనాలను సమర్థవంతంగా అందించాలని, ఆ దిశగా పటిష్ట వ్యవస్థను జిల్లాలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్, తన క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్
చేయూత పెన్షన్లపై శిక్షణ కార్యక్రమం. * అధికారులు, సిబ్బందికి అవగాహన…!

ఖమ్మం, మహా. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “చేయూత” పెన్షన్ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా, ఖమ్మం జిల్లాలో శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు, సెర్ప్ సీఈఓ ఆదేశాలపై
ఖమ్మం జూనియర్ కళాశాలలకు రూ.2.96 కోట్లు. వసతుల అభివృద్ధికి ఇంటర్ బోర్డు నిధుల మంజూరు. ప్రభుత్వ కళాశాలల పునరుద్ధరణకు సమన్వయ భేటీ…!

ఖమ్మం, మహా విద్యారంగానికి పట్టం కట్టే దిశగా ఖమ్మం జిల్లా మరో ముందడుగు వేసింది. జిల్లాలోని 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వసతుల కల్పనకు రూ.2.96 కోట్ల నిధులను ఇంటర్మీడియట్ బోర్డు మంజూరు చేసింది.
అశ్వరావుపేట ను అందంగా తీర్చిదిద్దండి . – వ్యవసాయ మంత్రి తుమ్మల

దమ్మపేట జులై 3 మహా : అశ్వారావుపేట నియోజవర్గాన్ని అందం గా తీర్చిదిద్దాలని ,ఏదైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దృష్టికి తీసుకెళ్ళాలని రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను
ఖర్గే సభ విజయవంతం చేయండి. – ఉమ్మనేని రమేష్ పిలుపు…!

మధిర, మహా. జూలై 4వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయాలని మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ
ఆరోగ్య పరిరక్షణ పై దృష్టి సారించాలి జిల్లా కలెక్టర్ రాజర్శి షా..!

ఆదిలాబాద్, మహా విద్యార్థి దశ నుండే ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించేలా వారికి అవగాహన కల్పించేందుకు ఆరోగ్య పాఠశాల కార్యక్రమం దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రభుత్వ కళాశాలలు, ఉన్నత
బాధిత కుటుంబానికి గొర్రెల పంపిణీ..!

ఆదిలాబాద్, మహా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భీంసరి గ్రామానికి చెందిన సిరిపురే వసంత్ అనే కౌలురైతు కుటుంబానికి రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ సహాయంతో రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న
ఆసరా అందేదెప్పుడో..? -ఐదేండ్లుగా కొత్త పింఛన్లకు లభించని మోక్షం -సర్కారు సాయం కోసం వేలాది మంది ఎదురుచూపులు..!

ఆదిలాబాద్, మహా ………….. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రానికి చెందిన ఈయన పేరు ఎల్లన్న. 90శాతం వికలాంగత్వం ఉంది. గత నాలుగేళ్ల క్రితం ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేశారు. కానీ ఇప్పటికీ
