Mahaa Daily Exclusive

త్వరలో సరికొత్తగా చిన్నారులకు బాలామృతం: మంత్రి సీతక్క

TG: శిథిలావస్థలోని అంగన్‌వాడీ భవనాలను సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాల్లోకి తరలించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. అంగన్‌వాడీల బలోపేతానికి ముందుకొచ్చే స్వచ్ఛంద సంస్థల సహకారం కోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తేవాలని సూచించారు. గురువారం సచివాలయంలో

బీసీ రిజర్వేషన్లపై కవిత లేఖ హాస్యాస్పదం: మహేశ్‌ గౌడ్‌

TG: బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఎద్దేవా చేశారు. గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘కవిత బీఆర్ఎస్

నేడు కాంగ్రెస్‌ ‘సామాజిక న్యాయ సమరభేరి’ సభ..!

TG: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన శుక్రవారం ‘సామాజిక న్యాయ సమరభేరి’ సభ నిర్వహించనున్నారు. గ్రామ, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులతో ఏర్పాటు చేసిన ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున

కేసీఆర్‌ ఆరోగ్యంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా..!

TG: బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. సోమాజీగూడ యశోద ఆస్పత్రి వైద్యులు, అధికారులతో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు అత్యుత్తమ చికిత్స అందించాలని సూచించారు.

త్వరలో GPOల నియామకానికి ప్రభుత్వం కసరత్తు..!

తెలంగాణ పల్లెల్లో గ్రామ పరిపాలన అధికారుల నియామకానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో VRO, VRAలకు నిర్వహించిన పరీక్షల్లో 3,454 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలోని 10,954 గ్రామాలకు GPOలు అవసరమవ్వగా, మిగిలిన పోస్టుల కోసం

ఈనెల 9న దేశవ్యాప్తంగా సమ్మె..!

ఈ నెల 9న దేశంలో రెండు సమ్మెలకు కార్మికులు సిద్ధమవుతున్నారు. యూపీలో విద్యుత్ డిస్కంల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 27 లక్షల మంది నిరసనలో పాల్గొననున్నారు. అదే రోజున వ్యవసాయ కార్మిక సంఘం కూడా సమ్మెకు

సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు డీజేకు నో పర్మిషన్..!

తెలంగాణలో ఆషాఢ మాసం బోనాల పండుగ మొదలైంది. జూలై 13, 14 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని డీసీపీ రష్మీ స్పష్టం చేశారు.

పేదలకు దీపావళి నాటికి టిడ్కో ఇళ్లు ఇస్తాం: మంత్రి నారాయణ

AP: మంత్రి నారాయణ పేదలకు శుభవార్త అందించారు. ఇటీవల ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులందరికీ దీపావళి పండుగా నాటికి టిడ్కో ఇళ్లు అందజేస్తామని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమం

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..!

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. నారాయణగిరి షెడ్ల వరకు క్యూలైన్ సాగుతోంది. నిన్న శ్రీవారిని 64,015 మంది భక్తులు దర్శించుకోగా,

Krishnasai: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం..!

కుల, మత, ప్రాంత బేధాలకు అతీతంగా, రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ హీరోగా నిలుస్తున్నారు టాలీవుడ్ హీరో కృష్ణసాయి(Krishnasai). తన కృష్ణసాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజంలో అభాగ్యులకు చేయూతనిస్తున్నారు. తాజాగా,