Mahaa Daily Exclusive

ప్రకృతి వైపరీత్యాలపై ముందస్తు రక్షణకు చర్యలు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

మంచిర్యాల, మహా : ప్రకృతి వైపరీత్యాలపై గోదావరి నది తీర ప్రాంత ప్రజలకు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్స, వేమనపల్లి మండలం రాచర్ల

టాటా మ్యాజిక్ డ్రైవర్ మొబైల్ ఫోన్ లో మాట్లాడడం వల్లే ప్రమాదం –ప్రమాదానికి గురైన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించాలి..!

మంచిర్యాల, మహా : మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, నర్వ గ్రామ సమీపలో గ్రేస్ పాఠశాలకు చెందిన టాటా మ్యాజిక్ వాహనం బోల్తా పడి పలువురు విద్యార్థులు గాయాల పాలైన ఘటన శుక్రవారం ఉదయం

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎంపీలకూ కోటా ఇవ్వాలి ఎమ్మెల్యేల మాదిరిగా శాతం కోటా కేటాయించాలిసీఎం రేవంత్‌కు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు లేఖ..!

హైదరాబాద్, మహా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు లేఖ రాశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో ఎంపీలకు 40 శాతం కోటా కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ మేరకు

ఢిల్లీలో భూకంపం రిక్టర్‌ స్కేలుపై 4.1గా తీవ్రత నమోదు కొన్ని సెకన్ల పాటు బలంగా కంపిన భూమి..!

ఢిల్లీ, మహా: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో బలమైన భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 9:04 గంటలకు భూమి అకస్మాత్తుగా కంపించడం ప్రారంభించింది. భూకంప తీవ్రత రిక్టర్‌

మా నాన్న కాదు నేనొస్తా! కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో చర్చ పెడుదాం సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఛాలెంజ్..!

భద్రాద్రి కొత్తగూడెం, మహా: రైతులకు ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ నాయకులు చర్చకు రమ్మంటే సీఎం రేవంత్ తోకముడిచి జారుకున్న‌ట్లు తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు, ఎమ్మెల్సీ కల్వ‌కుంట్ల క‌విత విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం గాడిన పడే

జగన్మోహన్‌ రావుకు రిమాండ్‌ 12 రోజుల రిమాండ్‌ విధించిన మల్కాజ్‌గిరి కోర్టు చర్లపల్లి జైలుకు హెచ్‌సీఏ అధ్యక్షుడు …!

హైదరాబాద్, మహా: హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌ రావుకు మల్కాజ్‌గిరి కోర్టు రిమాండ్‌ విధించింది. హెచ్‌సీఏ స్కామ్‌లో 12 రోజుల పాటు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. జగన్మోహన్‌తో పాటు హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్‌ రావు, సీఈవో

కేసీఆర్ డిశ్చార్జ్ యశోద ఆస్పత్రిలో వైద్యపరీక్షలు పూర్తి అనంతరం నందినగర్‌లోని నివాసానికి మాజీ సీఎం..!

హైదరాబాద్, మహా: మాజీ సీఎం కేసీఆర్‌‌ను ఆసుపత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆయనకు యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం హైదరాబాద్‌లో నందినగర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన

కమ్యూనిస్టు భావజాలానికి మరణం లేదు =కాంగ్రెస్-కమ్యూనిస్టుల బంధం విడదీయరానిది – టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్..!

హైదరాబాద్, మహా: ప్రజా ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు వేర్వేరు కాదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ – కమ్యూనిస్టుల అనుబంధం విడదీయరానిదని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు కోసం

హీరో విజయ్ దేవర కొండ కేసు సైబరాబాద్ పోలీసులపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్..!

హైదరాబాద్, మహా: హీరో విజయ్ దేవరకొండ కేసు విచారణకు కమిషనర్ రాకుండా ఏసీపీ రావడం పట్ల జాతీయ ఎస్టీ కమిషన్ అసహనం వ్యక్తం చేసింది.ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా వేడుకలో గిరిజనుల పట్ల

ఇది చరిత్రాత్మక నిర్ణయం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లడాన్ని స్వాగతిస్తున్నాం క్యాబినెట్ నిర్ణయాలపై టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ హర్షం..!

హైదరాబాద్, మహా: ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.