Mahaa Daily Exclusive

తెలంగాణలో వరి అవసరం లేదు దేశంలో ఎవరూ ఆకలితో చనిపోవడం లేదు ప్రతీ రాష్ట్రంలో వరి ఎక్కువ ఉన్నది ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, మహా తెలంగాణలో వరి అవసరం లేదని, అవసరానికి మించి ఎన్నో రెట్లు ఎక్కువ వరి ఇక్కడ పండిస్తున్నారని ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎవరూ వరి లేక ఆకలితో

ఇది జాగృతి విజ‌యం. స్థానిక ఎన్నికల్లో రిజ‌ర్వేష‌న్ల‌పై క‌విత కీల‌క వ్యాఖ్య‌లు ప్రభుత్వానికి అభినందనలు..!

మహా : వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన త‌ర‌వాత‌నే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌నే రాష్ట్ర మంత్రి వ‌ర్గ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌విత కీల‌క వ్యాఖ్య‌లు.

సభకు స‌హ‌క‌రించండి: మీడియా కమిటీకి స్పీక‌ర్ ప్రసాద్ కుమార్ సూచన..!

హైదరాబాద్, మహా ఉభ‌య స‌భ‌లు స‌జావుగా జరగడానికి అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్రసాద్ కుమార్ కోరారు. తెలంగాణ లేజిస్లేటివ్ మీడియా అడ్వజరీ నూతన కమిటీ మొదటి సమావేశం బుధ‌వారం శాసనసభ భవనంలోని

కేటీఆర్ ముందు మీ నాయిన నుండి ప్రతిపక్ష హోదా తెచ్చుకో ..ఎంపీ చామల ఫైర్..!

హైదరాబాద్, మహా కేసీఆర్ కుటుంబం మాయలో పడకుండా కృష్ణా జ‌లాల నుండి దక్షిణ తెలంగాణకు రావాల్సిన నీటి వాటా కోసం తెలంగాణ ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వం కొట్లాడాల‌ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

దేవాలయాల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు దన్వాడ లో టీపిసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ..!

కాటారం, మహా: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు గురువారం నిర్వహించారు. షిరిడి సాయిబాబా, దత్తాత్రేయ స్వామి ఆలయం లలో భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు ఉదయం నుండి దేవాలయాలు

శ్రీ భద్రకాళి అమ్మావారిని దర్శించుకున్న మంత్రి..!

వరంగల్ మహా; శ్రీ భద్రకాళీ శాకాంబరీ నవరాత్ర మహోత్సవాల సందర్భంగా నేడు అటవీ,పర్యావరణ,దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మంత్రి

సాయి సేవా దళ్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు..!

వరంగల్ మహా; వరంగల్ సాయి సేవాదళ్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వరంగల్ ఎల్లంబజార్లోని సాయి సేవాదళ్ మందిరంలో గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా సాయి సేవాదళ్ ఆధ్వర్యంలో 24 గంటలు

పెరగనున్న నియోజకవర్గాల సంఖ్య ? ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ ను సందర్శన బ్యాలెట్ యంత్రాల విషయంలో జాగ్రత్తలు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి. గురువారం రంగారెడ్డి జిల్లాలోని రాజేందర్ నగర్ ఈవీఎం గోడౌన్స్ నందు భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్

విద్యతో ప్రైవేటు విద్యా సంస్థలు దోపిడీ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, టిపిటిఎల్ఎఫ్ నాయకులు ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలి..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ప్రభుత్వ విద్యారంగ సమస్యలపై, విద్యశాఖ కమీషనర్ నవీన్ నికోలస్ ఐఏఎస్ కు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, టిపిటిఎల్ఎఫ్ నాయకులు వినతి పత్రం అందించడం జరిగింది. రాష్ట్రంలో విద్యతో ప్రైవేటు విద్యాసంస్థలు

మీ హయాంలో జరిగిన పనులు, మా హయాంలో జరిగిన అభివృద్ధికి మేం చర్చకు సిద్దమని గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు పోతుల శ్రీమన్, తోట వెంకన్న..!

హన్మకొండ మహా; మీ హయాంలో జరిగిన పనులు, మా హయాంలో జరిగిన అభివృద్ధికి మేం చర్చకు సిద్దమని గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు పోతుల శ్రీమన్, తోట వెంకన్న, జక్కుల విజయ,