Mahaa Daily Exclusive

పాత మొబైల్‌ ఫోన్లకు ప్లాస్టిక్‌ సామాన్లు ఇస్తాం..! మీ ఊరికీ వస్తున్నారా..? జర జాగ్రత్త..

హైదరాబాద్,: పాత మొబైల్‌ ఫోన్లకు ప్లాస్టిక్‌ సామాన్లు ఇస్తామ్‌.. అంటూ మీ ఊరి వీధుల్లోకి ఎవరైనా వస్తే తొందరపడి మీ ఇంట్లోని పాత మొబైల్‌ ఫోన్లను అమ్మేయకండి. ఇలా చేయడం వల్ల పీకల్లోతు చిక్కుల్లో

ప్రభుత్వంపై ద్వేషమా..  బీసీలపై ప్రేమ లేదా? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఫైర్.. 

ప్రభుత్వంపై ద్వేషమా.. బీసీలపై ప్రేమ లేదా? బీసీ రిజర్వేషన్ల అంశంలో అసలు దోషి బీజేపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఫైర్   హైదరాబాద్, మహా: బీసీ రిజర్వేషన్ల అంశంలో దోషి

వెల్ఫేర్ సొసైటీలకు సర్కార్ స్పెషల్ ఫండ్స్..

వెల్ఫేర్ సొసైటీలకు సర్కార్ స్పెషల్ ఫండ్స్ సమస్యల సత్వర పరిష్కారానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయం వెల్ఫేర్ సొసైటీలకు రూ.60 కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ విడుదల   హైదరాబాద్, మహా: ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలపై

ఫలించిన బుజ్జగింపులు..! మీనాక్షి నటరాజన్‌, పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ భేటీ.. సముచిత స్థానం కల్పిస్తామని హామీ ..

ఫలించిన బుజ్జగింపులు.. అలక పాన్పు దిగిన అంజన్ కుమార్ మీనాక్షి నటరాజన్‌, పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ భేటీ.. సముచిత స్థానం కల్పిస్తామని హామీ రాహుల్‌గాంధీ ప్రధాని కావడమే నా ముఖ్య ఉద్దేశమన్న అంజన్ కుమార్

రేపు ఢిల్లీ కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు..! జూబ్లిహిల్స్ అభ్యర్థి ఫైనల్ చేసేందుకు ఢిల్లీ పయనం..

రేపు ఢిల్లీ కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు   జూబ్లిహిల్స్ అభ్యర్థి ఫైనల్ చేసేందుకు ఢిల్లీ పయనం   రేపు ఉదయమే బయల్దేరనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు   హస్తిన లో

బీజేపీ రాష్ట్ర కార్యాలయం లక్ష్మణ్ బిజేపీ ఎంపీ..కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు పట్ల చిత్తశుద్ధి లేదని నిరూపితమైంది.. 

కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు పట్ల చిత్తశుద్ధి లేదని నిరూపితమైంది   బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం అవగాహన లేదు   బీసీ రిజర్వేషన్ల పెంచాలని కాంగ్రెస్ కు లేదు   బీహార్

రూ. 750 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా..!

బంజారాహిల్స్ రోడ్ నె. 10లో 5 ఎకరాల భూమి స్వాధీనం కబ్జాలకు పాల్పడిన అక్రమార్కులపై హైడ్రా కొరడా   హైదరాబాద్, మహా: నగరంలో ప్రభుత్వ భూములు, చెరువుల కబ్జాలకు పాల్పడిన అక్రమార్కులపై హైడ్రా కొరడా

ఎమ్మెల్యే భూపతి రెడ్డికి సీఎం రేవంత్ పరామర్శ.. 

నిజామాబాద్, మహా: తల్లి మరణంతో దుఃఖంలో ఉన్న నిజామాబాద్ (గ్రామీణ) శాసనసభ్యుడు భూపతి రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరామర్శించారు. నిజామాబాద్‌లో జరిగిన భూపతి రెడ్డి తల్లి

మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తాం..! జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిచి మోదీకి గిఫ్ట్ ఇద్దాం..

మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తాం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిచి మోదీకి గిఫ్ట్ ఇద్దాం కాంగ్రెస్, బీఆర్ఎస్ జీన్స్ ఒకే విధంగా ఉన్నాయి విశ్వనగరం పేరుతో ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నాయి: బీజేపీ స్టేట్

హైదరాబాద్‌ అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు..! నరెడ్కో 15వ సమావేశంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ..!

హైదరాబాద్‌ అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు.. రీజినల్‌ రింగ్‌ రోడ్డుతో నగర ముఖ చిత్రం మార్చబోతుంది అభివృద్ధికి సాక్ష్యం రాయదుర్గంలో ఎకరా రూ.177 కోట్ల ధర నరెడ్కో 15వ సమావేశంలో మాట్లాడిన డిప్యూటీ