Mahaa Daily Exclusive

ముఖ్యమంత్రి తో ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ భేటీ….జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వక సందర్శన….

  హైదరాబాద్, మహా. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆదాయపు పన్ను శాఖ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్ బత్తిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న

రైతు ముంగిటే ధాన్యం కొనుగోళ్లు: చెల్లింపుల్లో జాప్యం వద్దు – పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

రైతు ముంగిట ధాన్యం కొనుగోళ్లు. * చెల్లింపుల్లో జాప్యం వద్దు.. * కామారెడ్డిలో పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆకస్మిక తనిఖీ. కామారెడ్డి, మహా. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడమే