Mahaa Daily Exclusive

చివరి శ్వాస వరకు బీజేపీతోనే…..

చివరి శ్వాస వరకు బీజేపీతోనే.. * నా దేహంపై ఆ జెండానే కప్పాలి. * బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. * కేటీఆర్‌ నడుపుతున్నది ఫేక్ మీడియా ఫ్యాక్టరీ. * కొత్త పార్టీ పెట్టే

కన్న కొడుకునే పోలీసులకు అప్పగించిన చరిత్ర నాది…

కన్న కొడుకునే పోలీసులకు అప్పగించిన చరిత్ర నాది. * కేటీఆర్ నడుపుతున్నది ఫేక్ మీడియా ఫ్యాక్టరీ. * కొత్త పార్టీ ప్రసక్తే లేదు.. నా బ్రాండ్ నాదే. * గడీల పాలన కూల్చింది మేమే.

సిఎం ని కలిసిన 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు…

హైదరాబాద్, మహా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని 2025 బ్యాచ్‌కి చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) ప్రాంగణంలోని

పాక్ స్మగ్లర్ల కుట్ర భగ్నం….

పాక్ స్మగ్లర్ల కుట్ర భగ్నం. *సరిహద్దుల్లో డ్రోన్‌తో హెరాయిన్ డ్రాప్. * భారీగా మత్తుపదార్థాల స్వాధీనం. * అప్రమత్తమైన భద్రతా దళాలు. అమృత్‌సర్,మహా. సరిహద్దుల్లో పాకిస్థాన్ స్మగ్లర్ల ఆగడాలకు భారత భద్రతా దళాలు మరోసారి

అవినీతిపై సీఎం విజయ్‌ ఉక్కుపాదం….

అవినీతిపై సీఎం విజయ్‌ ఉక్కుపాదం. * లంచం అడిగితే రూ.లక్ష నజరానా. చెన్నై,మహా. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌ అవినీతి రహిత పాలన దిశగా సంచలన నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. ‘ప్రజల

కులగణనకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌….

కులగణనకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌. * వ్యతిరేక పిటిషన్‌ కొట్టివేత. * వెనుకబడిన వర్గాల జనాభా తెలిస్తేనే సమగ్ర అభివృద్ధి. * విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమన్న అత్యున్నత న్యాయస్థానం. ఢిల్లీ, మహా. దేశవ్యాప్తంగా

ఆర్థిక ఇబ్బందులున్నా మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం….

ఆర్థిక ఇబ్బందులున్నా మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. *డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. * వరుసగా రెండో ఏడాది ‘మత్స్యకార సేవలో’ నిధుల విడుదల. * భృతి రూ.20 వేలకు పెంపు.. తీరప్రాంతాల్లో వలసల

హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్…

హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్. * 50 శాతం నిధులు ఇచ్చేందుకు ఖట్టర్ సుముఖత. *మూసీ ప్రక్షాళనకు ‘అమృత్ 2.0’ కింద రూ.3,975 కోట్లతో 39 ఎస్టీపీలు మంజూరు. * దిల్లీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భట్టి భేటీ…

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భట్టి భేటీ. * రాష్ట్ర అభివృద్ధికి రూ.5,000 కోట్ల ప్రత్యేక సాయం మంజూరు చేయాలని విజ్ఞప్తి. * విద్యా ప్రాజెక్టులకు ఎఫ్‌ఆర్‌బీఎం నుంచి మినహాయింపు కోరిన డిప్యూటీ

జనగణన విధుల్లోని సిబ్బంది బదిలీలపై ప్రభుత్వం నిషేధం…..

జనగణన విధుల్లోని సిబ్బంది బదిలీలపై ప్రభుత్వం నిషేధం. * తక్షణమే అమల్లోకి వచ్చిన ఆదేశాలు. * గడువుల వారీగా ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు. అమరావతి, మహా . రాబోయే ‘జనగణన-2027’ (ఇళ్ల లెక్కింపు, గృహ