ఉద్యమకారులను విస్మరించిన కాంగ్రెస్ సర్కార్….

*ఉద్యమకారులను విస్మరించిన కాంగ్రెస్ సర్కార్* *వరంగల్ కలెక్టరెట్ లో ఉద్రిక్తత* *ఉద్యమకారులకు,పోలీసులకు మధ్య వాగ్వివాదం* *జిల్లా పౌరులుగా కలెక్టర్ ను బరాబర్ కలుస్తాం* *ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్* *ఉద్యమకారులతో కలిసి
స్కామ్’రేణిగా సింగరేణి….

స్కామ్’రేణిగా సింగరేణి. * రేవంత్ సర్కారు నిలువు దోపిడీ! *రూ.1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయం. *బంగారు బాతు లాంటి సంస్థను అప్పుల కుప్పగా మార్చిన వైనం. * సింగరేణి
శంషాబాద్లో రూ.వెయ్యి కోట్ల భూ కుంభకోణం!

**శంషాబాద్లో రూ.వెయ్యి కోట్ల భూ కుంభకోణం! **ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే 170 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాహా. **నాలుగు రోజుల్లోనే ప్రభుత్వ స్థలం ప్రైవేటు పరం ఎలా అయ్యింది?. **తక్షణమే సిట్ లేదా సీఐడీతో
సంబరాల మూడ్ నుంచి బయటకు రండి…..

సంబరాల మూడ్ నుంచి బయటకు రండి. *సీఎం విజయ్ సర్కారుపై అణ్ణామలై తీవ్రస్థాయిలో ధ్వజం. *మదురై, కోయంబత్తూరు దారుణాలతో అట్టుడుకుతున్న తమిళనాడు. * ఇది తమిళనాడా? ఉత్తరప్రదేశా? అని ప్రశ్నించిన ఉదయనిధి స్టాలిన్. చెన్నై,
తొలిసారి హస్తినకు తమిళనాడు సీఎం విజయ్…..

తొలిసారి హస్తినకు తమిళనాడు సీఎం విజయ్. * ప్రధాని మోడీతో కీలక భేటీ. *మేకధాతు డ్యాం నిర్మాణంపై అభ్యంతరాల వ్యక్తీకరణకు సిద్ధం. * రాష్ట్ర హక్కులు, కావేరి జలాల పంపకంపైనే ప్రధానంగా చర్చ. చెన్నై,
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు….

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు. * రేవంత్ రెడ్డి సన్నిహితుడికి ‘సిట్’ నోటీసులు. * నేడు అధికారుల ముందుకు కొడంగల్ కాంగ్రెస్ నేత శ్రీరాం రెడ్డి. *ముఖ్యమంత్రి రాజకీయ వ్యూహాలు, ఆర్థిక లావాదేవీలపై
ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు….

ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు. * చెవిరెడ్డి కుటుంబం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! * విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భార్య, కుమారుడు. * హవాలా, మనీ లాండరింగ్ వ్యవహారాలపై అధికారుల
మద్యం ధరలు పెంచకండి సారూ..!’

మద్యం ధరలు పెంచకండి సారూ..!’ *కలెక్టర్కు మందుబాబుల వినతి. *ఆ భారం మేం మోయలేం. * రేట్లు పెంచొద్దంటూ రాజన్న సిరిసిల్ల కలెక్టర్కు లేఖ. *తెలంగాణలో జూన్ 2 తర్వాత మద్యం ధరలు పెరుగుతాయన్న
గన్నవరం ఎయిర్పోర్టులో ఎబోలా అలర్ట్. ప్రయాణికులకు ముమ్మర తనిఖీలు….

గన్నవరం ఎయిర్పోర్టులో ఎబోలా అలర్ట్. ప్రయాణికులకు ముమ్మర తనిఖీలు. *కాంగో, ఉగాండా నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి. *సింగపూర్ ఫ్లైట్లో వచ్చిన 185 మందికి థర్మల్ స్క్రీనింగ్. *కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో
పేపర్ నాదే.. కానీ లోపల రాత వేరేవాళ్లది….

పేపర్ నాదే.. కానీ లోపల రాత వేరేవాళ్లది. *సీబీఎస్ఈ ఆన్సర్ షీట్లలో భారీ గోల్మాల్. * వెలుగులోకి వేదాంత్, సంజన ఉదంతాలు. * ఆన్స్క్రీన్ మార్కింగ్ విధానంలో సాంకేతిక లోపాలపై విద్యార్థుల ఆందోళన. *
