Mahaa Daily Exclusive

పోలీసుల ఎన్‌కౌంటర్‌లో బాలుడి హత్య కేసు ప్రధాన నిందితుడు హతం….

గాజియాబాద్ (ఉత్తరప్రదేశ్):మహా. ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన 17 ఏళ్ల బాలుడు సూర్య ప్రతాప్ చౌహాన్ దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు. గాజియాబాద్‌లోని ఖోడా కాలనీ పరిధిలో ఆదివారం

దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌…

బెంగళూరు,మహా. దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దొడ్డాలహళ్లి కెంపెగౌడ (డీకే) శివకుమార్ సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. జూన్ 3వ తేదీన బెంగళూరులోని లోక్ భవన్

ఖరీఫ్‌కు సన్నద్ధం….

ఖరీఫ్‌కు సన్నద్ధం. * గోదావరి డెల్టా కాలువలకు ముందస్తు సాగునీరు విడుదల. * ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రత్యేక పూజలు చేసిన మంత్రి కందుల దుర్గేష్. రాజమహేంద్రవరం,మహా. గోదావరి డెల్టా రైతాంగానికి ఖరీఫ్ (2026-27)

టీజీ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల….

టీజీ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల. * జూన్ 16 నుంచి 22 వరకు ఎగ్జామ్స్. హైదరాబాద్, మహా. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్ – జూన్ 2026) పూర్తి

శోకసంద్రంలో అజిత్ కుటుంబం…..

శోకసంద్రంలో అజిత్ కుటుంబం. * మాతృమూర్తి మోహినికి సీఎం విజయ్‌, త్రిష నివాళి. చెన్నై,మహా. ప్రముఖ కోలీవుడ్‌ అగ్రకథానాయకుడు అజిత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం అలుముకుంది. చెన్నైలోని ఈసీఆర్ (ఈస్ట్ కోస్ట్ రోడ్)

రైతు డిస్కం వెనుక భారీ కుట్ర….

రైతు డిస్కం వెనుక భారీ కుట్ర. * ప్రైవేటీకరణకే ప్రభుత్వాల పావులు. * రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ధ్వజం. * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్

విలాసాలకోసం బరితెగింపు…

విలాసాలకోసం బరితెగింపు బ్రోకర్లతో కుమ్మక్కు అడ్డంగా దొరికిపోయి సస్పెండ్ అయిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు బీహార్ లో సంచలనం పాట్నా, మహా : రిషు రంజన్ సిన్హా అలియాస్ రిషుశ్రీ అనే ప్రముఖ కాంట్రాక్టర్

ఎస్ఐఆర్ ముసుగులో ఓట్లు ఏరివేసే కుట్ర అడ్డుకోవాల‌న్నపెద్దప‌ల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ…

ఎస్ఐఆర్ ముసుగులో ఓట్లు ఏరివేసే కుట్ర అడ్డుకోవాల‌న్నపెద్దప‌ల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శ్రేణుల‌కు ఎమ్మెల్యే వెడ్మ‌ బొజ్జు, న‌రేష్ జాద‌వ్, కంది శ్రీ‌నివాస రెడ్డి దిశానిర్దేశం ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ-2 ల

ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం….

  కారేపల్లి, మహా : కారేపల్లి లో సుమన్ ఐ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంమైంది. ఈ శిబిరాన్ని సింగరేణి

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం…

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం మద్దతు ధర పేరుతో కేంద్రం దగా కారేపల్లి, మహా : కేంద్ర ప్రభుత్వం రైతాంగం పండించిన పంటలకు ఎం.ఎస్.పి పేరుతో నామమాత్రపు ధరను నిర్ణయించడాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి,