Mahaa Daily Exclusive

ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు…

ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు.. * బీసీసీఐ కీలక నిర్ణయం! * రెండు వారాల ముందే ప్రారంభం కానున్న 20వ ఎడిషన్. * మార్చి 10 నుంచి మే 15 వరకు టోర్నీ. *

కాంగ్రెస్‌కు భారీ షాక్….

కాంగ్రెస్‌కు భారీ షాక్.. * జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్! * విజయం సాధించిన పరిమళ్ నత్వానీ, జేఎంఎం అభ్యర్థి బైద్యనాథ్ రామ్. * ఓటమి చవిచూసిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా.

టమోటా రైతుకు మళ్లీ ‘ధర’ల దెబ్బ!

టమోటా రైతుకు మళ్లీ ‘ధర’ల దెబ్బ! * వారం వ్యవధిలోనే భారీగా తగ్గిన ధరలు. * మార్కెట్లకు పోటెత్తుతున్న పంట. * ఆందోళనలో అన్నదాతలు. * పెరిగిన పెట్టుబడులు.. చేతికందని లాభాలు. రామకుప్పం (చిత్తూరు):మహా.

గంజాయి, డ్రగ్స్‌పై ఏపీ సర్కార్ యుద్ధం!

గంజాయి, డ్రగ్స్‌పై ఏపీ సర్కార్ యుద్ధం! * రాంకీ కోస్టల్ ప్లాంట్‌లో 20,876 కేజీల గంజాయి దహనం. * మాదక ద్రవ్యాల నియంత్రణకు ‘ఈగల్’ వ్యవస్థ ఏర్పాటు. * యువతను రక్షించడమే లక్ష్యమన్న హోం

ఈగల్‌ ఫోర్స్‌ భారీ ఆపరేషన్‌…..

ఈగల్‌ ఫోర్స్‌ భారీ ఆపరేషన్‌.. * 500 కిలోల గంజాయి పట్టివేత! * ఒడిశా నుంచి తెలంగాణకు తరలిస్తుండగా అడ్డగింపు. * 80 కిలోమీటర్ల మేర ఛేజింగ్.. అడవిలో వాహనం వదిలి పరారైన డ్రైవర్.

తెలంగాణలో జనసేన విస్తరణకు పవన్ కల్యాణ్ శ్రీకారం…

తెలంగాణలో జనసేన విస్తరణకు పవన్ కల్యాణ్ శ్రీకారం. • నేడు మల్కం చెరువు సమీపంలో నూతన కార్యాలయ ప్రారంభోత్సవం. • పార్టీ శ్రేణులకు భారీగా అందిన ఆహ్వానాలు. హైదరాబాద్:మహా. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ

భారత యువ సంచలనం వైభవ్‌కు బీసీసీఐ అరుదైన వెసులుబాటు!

భారత యువ సంచలనం వైభవ్‌కు బీసీసీఐ అరుదైన వెసులుబాటు! * తల్లిదండ్రుల విదేశీ ప్రయాణ, వసతి ఖర్చులన్నీ బోర్డువే. * పదిహేనేళ్ల వయసులో ఎంట్రీ.. సచిన్ తర్వాత ఇతడేనన్న సైకియా. * ఐపీఎల్‌లో 776

రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు బ్రేక్!

రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు బ్రేక్! * మూడు వారాల పాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు. * టీజీఐఐసీ, గౌర వెంచర్స్‌కు నోటీసులు. * ఐదు ఎకరాలు తమదేనంటూ కోర్టును ఆశ్రయించిన ఎస్బీఐ.

ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న ‘బ్రహ్మోస్’ సత్తా…

ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న ‘బ్రహ్మోస్’ సత్తా. • రష్యా సాయుధ దళాల్లోకి మన బ్రహ్మోస్ క్షిపణులు! • ఆపరేషన్ సిందూర్’ విజయంతో హాట్ కేకుల్లా పెరిగిన డిమాండ్. • వియత్నాంతో త్వరలో ఒప్పందం: బ్రహ్మోస్ చీఫ్

కోర్టులో న్యాయమూర్తులు ‘మౌనముని’లా కూర్చోకూడదు!

కోర్టులో న్యాయమూర్తులు ‘మౌనముని’లా కూర్చోకూడదు! * విచారణలో చురుగ్గా పాల్గొనాలి.. సందేహాలు నివృత్తి చేసుకోవాలి. * లాయర్లతో పరస్పర చర్చ సాగించాలి. * మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చెన్నై, మహా. కోర్టుల్లో కేసుల