Mahaa Daily Exclusive

పారితోషికం తగ్గితే ఇమేజ్ పడిపోతుందనే భయం.

 టాలీవుడ్ హీరోలపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు.  రూ. 300 కోట్ల బడ్జెట్‌లో రూ. 120 కోట్లు హీరోలకే.  బాలీవుడ్ ‘ప్రాఫిట్ షేరింగ్’ విధానమే మనకూ శ్రీరామరక్ష.  అక్షయ్ కుమార్ పారితోషికాన్ని ఉదాహరణగా చూపిస్తూ

పాస్‌పోర్ట్, పౌరసత్వంపై ఒవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

ఓటరు జాబితా సవరణ వేళ భగ్గుమన్న మాటల యుద్ధం. ప్రజల్లో అనవసర ఆందోళనలు సృష్టించొద్దని ఎంఐఎం అధినేతకు హితవు. బారిస్టర్ చదివిన మీరు చట్టాలను సరిగా చదవాలంటూ చురకలు. హైదరాబాద్, మహా. పాస్‌పోర్ట్‌ను పౌరసత్వంతో

సెక్యూరిటీ తొలగింపుపై భగ్గుమన్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్.

నాకు ఏమైనా జరిగితే సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత.  ప్రభుత్వానివి ముమ్మాటికీ కక్షసాధింపు చర్యలే.  భద్రత తీసేసినంత మాత్రాన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. హైదరాబాద్, మహా. బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి

ఇల్లు అప్పగించినా ఆలస్యానికి నష్టపరిహారం చెల్లించాల్సిందే.

 సుప్రీంకోర్టు సంచలన తీర్పు.  ఫ్లాట్ స్వాధీనం చేసుకున్నంత మాత్రాన కొనుగోలుదారుడి హక్కులు హరించుకుపోవు.  నిర్మాణ జాప్యంపై పరిహారం కోరవచ్చని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.  జాతీయ వినియోగదారుల కమిషన్ ఉత్తర్వులు పక్కనబెడుతూ గృహ కొనుగోలుదారులకు

జలహక్కులను గురువుకు తాకట్టు పెట్టిన రేవంత్.

 ముంపు మేస్త్రిలా ముఖ్యమంత్రి తీరు.  హరీశ్‌రావు తీవ్ర ధ్వజం. హైదరాబాద్, మహా. తన రాజకీయ స్వార్థం, గురువుకు ‘గురుదక్షిణ’ సమర్పించుకోవడం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ జలహక్కులను ఢిల్లీ పెద్దల కాళ్ల వద్ద పూర్తిగా

రెండేళ్లలో 500 నగరాలకు భారత్ ట్యాక్సీ సేవలు.

 కేంద్రమంత్రి అమిత్ షా సంచలన ప్రకటన.  గుజరాత్‌లో అధికారికంగా సేవలను ప్రారంభించిన హోంమంత్రి.  జులై 31 లోపు దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభం.  డ్రైవర్లను భాగస్వాములుగా చేసే సరికొత్త సహకార నమూనా

మధ్యాహ్న భోజన కార్మికుల జీవితాలతో చెలగాటం.

 ‘స్మార్ట్ కిచెన్స్’ పేరిట కుట్ర…వైఎస్ జగన్ ఫైర్.  రెండు నెలలుగా బకాయి పెట్టిన జీతాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్.  పేద మహిళలను రోడ్డున పడేసి సొంత పార్టీ వారి పొట్ట నింపే ప్రయత్నం.

పశ్చిమాసియాలో పడిపోతున్న భారత్ ప్రాభవం –  మోదీ మౌనంపై సోనియా గాంధీ ధ్వజం.

ఢిల్లీ, మహా. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, పాలస్తీనా, గాజా సంక్షోభంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. ఈ సున్నితమైన

వైసీపీతో వ్యక్తిగత శత్రుత్వం లేదు.

వైసీపీతో వ్యక్తిగత శత్రుత్వం లేదు. విధానాలను ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలా?. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. సంక్షేమంతో పాటు మౌలిక వసతులు ఉంటేనే ఓట్లు.. వైసీపీనే దానికి నిదర్శనం. పార్టీని భుజాన మోసే కార్యకర్తలే

వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

త్వరలోనే ఇరు దేశాల మధ్య కుదరనున్న కీలక వాణిజ్య ఒప్పందం. వైట్‌హౌస్ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించిన అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మార్కో రుబియో. వాషింగ్టన్, మహా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది