భారత్ – న్యూజిలాండ్ బంధానికి స్నేహం, విశ్వాసమే పునాది. ఆక్లాండ్ సభలో ప్రధాని మోదీ.

ఢిల్లీ, మహా. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యపరమైనవి కావని,
పశ్చిమాసియా సంక్షోభంలో భారత నౌకాదళం అద్భుత విజయం.

రూ.9 వేల కోట్ల సరకుకు సురక్షిత రక్షణ. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నం, మహా. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత నౌకాదళం దేశ ఆర్థిక ప్రయోజనాలను సమర్థంగా కాపాడిందని
హైదరాబాద్లో దేశ తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్. సెమీకండక్టర్ రంగంలో తెలంగాణకు మరో మైలురాయి.

• రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు. హైదరాబాద్, మహా . సెమీకండక్టర్ రంగంలో తెలంగాణ మరో కీలక ముందడుగు వేసింది. దేశంలోనే తొలి కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) ప్యాడ్
డిగ్రీతోనే ఆగొద్దు.. ఆవిష్కరణలతో ముందుకు సాగండి – గవర్నర్ అబ్దుల్ నజీర్

విశాఖపట్నం, మహా . యువత కేవలం డిగ్రీలు సాధించడానికే పరిమితం కాకుండా పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్ల స్థాపన దిశగా అడుగులు వేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. మారుతున్న సాంకేతిక ప్రపంచంలో
వియత్నాంలో బోటు ప్రమాదం తెలుగు టూరిస్టులు సహా 18 మంది మృతి

ప్రమాదానికి గురైన బోటులో 32 మంది ఉన్నట్లు సమాచారం కొనసాగుతున్న సహాయక చర్యలు కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన ఎంబసీ హనోయ్, మహా : వియత్నాంలో భారత టూరిస్టులు ఉన్న బోటు ప్రమాదానికి గురైంది.
బుల్లెట్ ట్రైన్ల కారిడార్ గా తెలంగాణపై….

బుల్లెట్ ట్రైన్ల కారిడార్ గా తెలంగాణపై కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ వైష్ణవ్ వచ్చే ఏడాది ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రారంభమని వెల్లడి గేమ్ చేంజర్ గా మారనున్న బుల్లెట్ ట్రైన్ వ్యవస్థ
సింగరేణి బరోసా యాత్రకు శ్రీకారం….

సింగరేణి బరోసా యాత్రకు శ్రీకారం. * రెండు రోజుల పాటు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విస్తృత పర్యటన. హైదరాబాద్, మహా . సింగరేణి కార్మికుల సమస్యలు, బొగ్గు పరిశ్రమ అభివృద్ధి, గనుల పరిస్థితులపై ప్రత్యక్షంగా
సంగారెడ్డికి నో …….సిద్ధిపేటకు సై….

సంగారెడ్డికి నో సిద్ధిపేటకు సై హరీష్ రావుపై పోటీకి సిద్ధమన్న జగ్గారెడ్డి గెలుపు కోసం సీఎం ముందస్తు వ్యూహంతో ఉన్నారని వ్యాఖ్య హైదరాబాద్, మహా : సంగారెడ్డి నుంచి పోటీ చేసేది లేదని ఇప్పటికే
రైలు టికెట్ బుకింగ్లో కొత్త అధ్యాయం…..

రైలు టికెట్ బుకింగ్లో కొత్త అధ్యాయం. * జులై 15 నుంచి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్. హైదరాబాద్, మహా. రైలు టికెట్ బుకింగ్ను మరింత వేగవంతంగా, సులభతరంగా మార్చే దిశగా భారతీయ రైల్వే శాఖ
పోక్సో కేసు కక్ష.. ఆరుగురి ప్రాణాలు బలి……

పోక్సో కేసు కక్ష.. ఆరుగురి ప్రాణాలు బలి. * రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం. * నిందితుడి కోసం ఏడు ప్రత్యేక బృందాల గాలింపు రంగారెడ్డి, మహా. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో
