Mahaa Daily Exclusive

ఘనంగా హిమాన్షు 21వ జన్మదిన వేడుకలు..! మనవడిని ఆశీర్వదించిన కేసీఆర్..!

హైదరాబాద్‌, మహా . తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) మనుమడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు రావు 21వ జన్మదిన వేడుకలు ఆదివారం

ఘనంగా హిమాన్షు 21వ జన్మదిన వేడుకలు….

ఘనంగా హిమాన్షు 21వ జన్మదిన వేడుకలు. మనవడిని ఆశీర్వదించిన కేసీఆర్! హైదరాబాద్‌, మహా . తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) మనుమడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)

గంగా నదిలో డాల్ఫిన్‌ల సంరక్షణ..!

తొలి అధికారిక సర్వేలో 6,324 డాల్ఫిన్‌లు నమోదు ఢిల్లీ, మహా. దేశ జల జీవవైవిధ్య పరిరక్షణలో కీలకమైన గంగా నది డాల్ఫిన్‌ల సంరక్షణకు ఊతమిచ్చే విధంగా దేశవ్యాప్త తొలి అధికారిక సర్వేలో మొత్తం 6,324

పవన విద్యుత్‌లో దూసుకుపోతున్న భారత్..

57.44 గిగావాట్ల సామర్థ్యానికి చేరిన దేశం. ఢిల్లీ , మహా. దేశంలో హరిత ఇంధన విప్లవానికి పవన విద్యుత్ రంగం కీలక బలంగా మారుతోంది. కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ విడుదల

ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ..

‘సామాజిక సేవ, సంస్థాగత నిర్మాణం, నాయకత్వానికి అరుదైన గుర్తింపు. ముంబై, మహా. ఫార్చూన్ ఇండియా విడుదల చేసిన మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్–2026 జాబితాలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ తొలి స్థానాన్ని

రమధుమేహం ముప్పులో గోవా అగ్రస్థానం..!

దేశవ్యాప్తంగా ఆందోళనకర గణాంకాలు ఢిల్లీ, మహా. దేశంలో మధుమేహం వ్యాప్తి ఆందోళనకర స్థాయికి చేరుకుందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా పరిశీలించిన గణాంకాల్లో గోవా అత్యధికంగా 26.4 శాతం

జానీ, శేఖర్‌ మాస్టర్‌ వర్గాల మధ్య ఘర్షణ…

హైదరాబాద్, మహా. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్‌, శేఖర్‌ మాస్టర్‌ వర్గాల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. తెలుగు ఫిల్మ్ డాన్సర్స్‌ అసోసియేషన్‌లో ఎన్నికలు, సభ్యత్వ అంశాలపై ఇరు వర్గాల

ఓటరు జాబితాపై అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు..

 ఓటరు జాబితాలో పేరు లేనివారు తన దృష్టిలో చనిపోయినట్టే.   అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఓటరు జాబితా ప్రాధాన్యంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓటరు జాబితాలో

మూడు కార్పొరేషన్ లు మావే..: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు.. 

హైదరాబాద్, మహా : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ మూడు కార్పొరేషన్లపై బిజెపి జెండా ఎగరడం ఖాయమని, ఈ మూడింటిలోనూ బిజెపి మేయర్లే పీఠాన్ని అధిరోహిస్తారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

నేటి ప్రజావాణి రద్దు..

మహా వరంగల్ బ్యూరో;   వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్. సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ నిర్వహణ లో