ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు..

విజయవాడ, మహా : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర రాజధాని ముంబైకి వెళ్లారు. అక్కడ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఆయన పరామర్శించారు.
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్–బీఆర్ఎస్లు… కేంద్ర మంత్రి బండి సంజయ్..

హైదరాబాద్, మహా. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒక పార్టీ తప్పు చేస్తే మరో పార్టీ దానిని
ఉపేక్షిత్కు రాష్ట్రస్థాయిలో ద్విపతకాల విజయం..!

సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రజతం, ఖమ్మం, మహా. హైదరాబాద్లో నిర్వహించిన 12వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్స్ పురుషుల, మహిళల అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి సుధగాని ఉపేక్షిత్ అద్భుత
పార్టీ బలోపేతం, కేంద్ర పథకాల అమలుపై బీజేపీ నేతల సమీక్ష..మాజీ మంత్రి జె. కృష్ణ పలేమార్తో డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి భేటీ..

• మాజీ మంత్రి జె. కృష్ణ పలేమార్తో డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి భేటీ. హైదరాబాద్, మహా. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, కర్ణాటక–తమిళనాడు రాష్ట్రాల కో ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు..! అమెరికా స్థావరాలపై దాడులంటూ ఇరాన్ ప్రకటన..

అమెరికా స్థావరాలపై దాడులంటూ ఇరాన్ ప్రకటన. హర్మూజ్ జలసంధి మూసివేత ప్రకటించిన ఐఆర్జీసీ. టెహ్రాన్/వాషింగ్టన్,మహా. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్రమయ్యాయి. తమ దేశ దక్షిణ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు
కాళేశ్వరం అవినీతిపై చర్యలు ఎక్కడ..? రేవంత్ సర్కార్ను ప్రశ్నించిన అర్వింద్..

జగిత్యాల, మహా . నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, బీఆర్ఎస్ నిధులు, రాష్ట్ర పరిపాలన, స్థానిక రాజకీయాలపై పలు అంశాలను
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు ఢిల్లీలో భారీ దెబ్బ..!

ముగ్గురు షూటర్ల అరెస్ట్.. గోల్డీ బ్రార్ కోసం ఎఫ్బీఐ ప్రత్యేక వేట. ఢిల్లీ, మహా. దేశ రాజధాని ఢిల్లీలో మరో లక్ష్యహత్యకు సిద్ధమైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రోహిణి
తెలంగాణ రక్షణ సేనకు గుర్తింపు ఇవ్వాలి..! అభ్యంతరాల కాపీలు ఇవ్వకుండా సమాధానం ఎలా చెబుతాం? ఈసీని ప్రశ్నించిన కల్వకుంట్ల కవిత..

హైదరాబాద్, మహా. తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు మంజూరు చేయాలని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్ను కోరారు. ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర
కాళేశ్వరం పునరుద్ధరణలో కాంగ్రెస్ సర్కారు విఫలం..! సీఎం రేవంత్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు బహిరంగ లేఖ..

హైదరాబాద్, మహా. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. మేడిగడ్డ,
మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి..! బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రాంచందర్ రావు..

హైదరాబాద్, మహా. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల చదువుకు అండగా నిలిచిన మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ తెలంగాణ
