టీజీ టెట్–2026 ఫలితాలు విడుదల….

టీజీ టెట్–2026 ఫలితాలు విడుదల. * 43.94 శాతం ఉత్తీర్ణత…50,544 మంది అర్హత. హైదరాబాద్, మహా. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్–2026) ఫలితాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం
పేపర్ లీకులు, అవినీతిపై కేంద్రం మౌనం వీడాలి…

పేపర్ లీకులు, అవినీతిపై కేంద్రం మౌనం వీడాలి • భారత విద్యా వ్యవస్థపై రాహుల్ గాంధీ విమర్శలు.. ఢిల్లీ, మహా. భారత విద్యా వ్యవస్థపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
విమాన టికెట్ ధరల నియంత్రణకు కొత్త నిబంధనలు…

ఢిల్లీ, మహా. విమాన టికెట్ ధరల్లో అనూహ్య పెరుగుదల, పండుగలు, అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్లైన్స్ వసూలు చేస్తున్న అధిక ఛార్జీలపై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణలో కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. విమాన ఛార్జీల
అనుపమ్ ఖేర్ వ్యాఖ్యలపై నెట్టింట దుమారం…

ఢిల్లీ, మహా. అయోధ్య రామమందిర నిర్మాణ విరాళాల వ్యవహారంలో వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. ఇటీవల ఓ జాతీయ
సోషల్ మీడియాలో ఇష్టానుసార పోస్టులు చేస్తే కఠిన చర్యలు.: ఏపీ హోం మంత్రి అనిత

అనకాపల్లి,మహా. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు చేసి చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అనకాపల్లి జిల్లాలో సైబర్ నేరాలు, సోషల్ మీడియా సంబంధిత
పోలవరం పనులు వేగవంతం చేయాలి…అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

విజయవాడ , మహా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు వద్ద నిర్వహించిన
పోర్నోగ్రఫీ నియంత్రణపై జాతీయ విధానం కోరిన పిల్ కొట్టివేత…

ఢిల్లీ, మహా. దేశవ్యాప్తంగా పోర్నోగ్రఫీ నియంత్రణ కోసం ప్రత్యేక జాతీయ విధానం రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. మైనర్లను అశ్లీల కంటెంట్ ప్రభావం నుంచి రక్షించేందుకు ప్రత్యేక
జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్తో సీఎం రేవంత్ భేటీ…

హైదరాబాద్, మహా. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమావేశమై రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమం, విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణలు, ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.
ముంబై ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన ఫడణవీస్…

ముంబై,మహా. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సోమవారం ముంబైలోని ఆస్పత్రిలో పరామర్శించారు. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని
మెరిట్ ఆధారంగానే బీసీ గురుకుల సీట్ల కేటాయింపు…

మెరిట్ ఆధారంగానే బీసీ గురుకుల సీట్ల కేటాయింపు. * మధ్యవర్తులను నమ్మొద్దు.. కార్యదర్శి బడుగు సైదులు. హైదరాబాద్, మహా. మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో 2026–27
