ధర్మేంద్ర రాజీనామా విద్యార్థుల విజయం. ఇంకా రెండు డిమాండ్లు పెండింగ్: దీప్కే.

ఢిల్లీ, మహా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. నీట్ పేపర్ లీక్ బాధిత విద్యార్థులకు న్యాయం జరిగిందని, ఇది విద్యార్థుల విజయమని పేర్కొన్నారు. అయితే
ఖరీఫ్ పంటల బీమా బకాయిలకు గ్రీన్సిగ్నల్.

రైతుల ఖాతాల్లో త్వరలో నగదు జమ. అమరావతి, మహా. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్తో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జరిపిన చర్చలు ఫలించాయి. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. యువత భవిష్యత్తు కోసమే నిర్ణయం.

ఢిల్లీ, మహా. నీట్-యూజీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు, అనంతర పరిణామాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి రాజీనామా లేఖ
సమిష్టితత్వాన్ని ప్రోత్సహించటం ఎఫ్.పీ.వో లక్ష్యం నేరుగా విత్తే వరితో అధిక ఫలం

కారేపల్లిలో ఎఫ్పీవో అవగాహన సదస్సులో అధికారులు కారేపల్లి, మహా : సమిష్టి తత్వాన్ని ప్రోత్సహించటమే రైతు ఉత్పత్తిదారుల సంస్ధ(ఎఫ్.పీ.వో) లక్ష్యమని కోఆపరేటీవ్ ట్రైనింగ్ సెంటర్ వైస్ ప్రిన్సిపాల్ రాజయ్య అన్నారు. శనివారం కారేపల్లిలో రైతు
గుడిపూడి తిరుమలరావు ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

కారేపల్లి, మహా: వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్ జన్మదినోత్సవం సందర్భంగా గేట్ కారేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కాంగ్రెస్ నాయకులు గుడిపూడి తిరుమలరావు ఆధ్వర్యంలో పుస్తక బ్యాగులను శనివారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో
చిన్న సివిల్ కాంట్రాక్టర్లకు చేయూత నివ్వండి

జీఓ నంబర్-94 అమలు చేయాలని జీడబ్ల్యూఎంసీ అధికారులకు వినతి హార్టికల్చర్ టెండర్లలో సివిల్ కాంట్రాక్టర్లకు కూడా అవకాశం ఇవ్వాలి ఎంపానెల్మెంట్ నిబంధనలతో 300 మంది చిన్న కాంట్రాక్టర్లకు తీరని అన్యాయం వరంగల్, బ్యూరో మహా;
