Mahaa Daily Exclusive

  రేపు మహా కుంభమేళాకు రానున్న రాష్ట్రపతి….!

Share

యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాకు రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. గత 26 రోజులుగా జరుగుతున్న మహా కుంభమేళాలో ఇప్పటి వరకు 40 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం మహా కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానం ఆచరించనున్నట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.

Latest