Mahaa Daily Exclusive

బీజేపీలోకి కేశినేని నాని రీఎంట్రీ.. .!

బీజేపీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలపై వైసీపీ మాజీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. తాను గతేడాది జూన్ 10నే రాజకీయాల నుంచి

కాంగ్రెస్ పార్టీ నాయకులు మాగంటి మృతి….!

దెందులూరు మండలం సోమవరప్పాడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాగంటి వీరేంద్ర ప్రసాద్ (58) ఆదివారం మృతి చెందారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున దెందులూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కొద్ది

ఏలూరు జిల్లాలో ప్రకటనలకు ఆమోదం తప్పనిసరి: కలెక్టర్

ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మోనటరింగ్ కమిటీ నుంచి ముందస్తు ఆమెదం పొందాల్సి ఉంటుందని కలెక్టర్ వెట్రి సెల్వీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెయిడ్ న్యూస్,

ముసునూరులో మంత్రి,ఎంపీ పర్యటన…!

చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణంతోనే సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. హౌసింగ్, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి ఎంపీ మహేష్ కుమార్

భారీ అక్రమ మద్యం బోటెల్స్ ను స్వాదీనం చేసుకున్న ఇచ్చాపురం రూరల్ స్టేషను పోలీసులు…!

అక్రమ మద్యం రవాణా మరియు నిల్వలను పూర్తి స్థాయిలో అరికట్టాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు ఇచ్చాపురం రూరల్ పోలీసు స్టేషను ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది

నేటి నుంచి ఏఎన్ఎంల సమ్మెబాట…!

తెలంగాణలోని 3,422 మంది సెకండ్ ANMలు నేటి నుంచి సమ్మెబాట పట్టనున్నారు. 636 PHCలు, 235 UPHCలలోని సిబ్బంది విధులను బహిష్కరించనున్నారు. తమను ఫస్ట్ ఏఎన్ఎంలుగా పర్మినెంట్ చేయాలని, వంద శాతం గ్రాస్ శాలరీ,

ఢిల్లీలో స్వల్ప భూకంపం…!

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదైనట్లు తెలుస్తోంది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన ప్రజల ఇళ్ల నుంచి బయటికి పరుగులు

ORRను కేసీఆర్‌ అమ్ముకున్నారు: మంత్రి కోమటిరెడ్డి

ఎన్నికల ముందు మాజీ సీఎం కేసీఆర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ORR)ను కమీషన్‌ కోసం అమ్ముకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. రూ.30 వేల కోట్లతో రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) పనులను ప్రారంభించడంలో

నేడు మహా కుంభామేళాకు నారా లోకేశ్…!

యూపీలో జరుగుతున్న మహాకుంభామేళాకు సోమవారం మంత్రి నారా లోకేశ్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ఉత్తరప్రదేశ్ చేరుకొని అక్కడి నుంచి ప్రయాగరాజ్ వెళ్లనున్నారు. నెల

టెక్ సదస్సులో ప్రసంగించనున్న కేటీఆర్‌…!

ఈ నెల 27, 28 తేదీల్లో బెంగళూరులో జరిగే ‘టెక్ అండ్ ఇన్నోవేషన్ సమిట్’లో పాల్గొనాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు ఆహ్వానం లభించింది. ఆ సదస్సులో ఆయన ప్రసంగించాలని నిర్వాహకులు ఆయన్ను కోరారు.