Mahaa Daily Exclusive

నిరుపేద ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సాయం ఐదు కుటుంబాలకు 50 వేల రూపాయలు అందజేత స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు …!

రంగారెడ్డి జిల్లా మహా: మాల్ గ్రామంలో నిరుపేద దళిత కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు, యాచారం మండలం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బట్టు శ్రీనివాస్ ముదిరాజ్, 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.

మోటార్ సైకిల్ అద్భుతప్పి గురునానక్ విద్యార్థి మృతి… బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న మృతుడు ఋతికేష్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుంది మరో విద్యార్థి శంకర్ ..!

రంగారెడ్డి జిల్లా మహా: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని, గురునానక్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఋతికేష్ అనే విద్యార్థి ప్రమాదానికి గురై మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే నిన్న గురునానక్

మణుగూరు ఏరియా మనుగడకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి వినతి పత్రం అందజేసిన ఐ ఎఫ్ టి యు నాయకులు యస్ డి నా సర్ పాషా ..!

మణుగూరు ఏరియా మనుగడకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలనీ దీనికై కొత్త గనులతో పాటు ఉన్న గనులకు విస్తరణ అనుమతులు సాధించాలనీ కోరుతూ శుక్రవారం నాడు హైదరాబాదు మినిస్టర్స్ క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర

తెలంగాణ నీటిహక్కుల కోసం.. తగ్గేదెలే బనకచర్లతో తెలంగాణకు అన్యాయమే ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం తేల్చిచెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..!

హైదరాబాద్, మహా బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అంతర్రాష్ట్ర జలవిధానాలకు, జీఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిల్‌ నిబంధనలకు విరుద్ధంగా బనకచర్ల ప్రాజెక్టు ఉందని ఆక్షేపించారు. తెలంగాణ నీటి

కేటీఆర్‌కు సుప్రీం నోటీసులు ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల స్కామ్ చేసిందని ఆరోపణలు..!

మహా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు షాక్ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన కేటీఆర్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం

ఎమ్మెల్యేల పనితీరుపై టీపీసీసీ రిపోర్ట్ మెజారిటీ ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తికరంగా లేదు నియోజకవర్గాల్లో ఎక్కువ సమయం గడపాలి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్య..!

హైదరాబాద్, మహా : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తికరంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పనితీరును

ఆర్‌బీఐ హ్యాట్రిక్‌ నిర్ణయం వరుసగా మూడోసారి వడ్డీ రేట్ల తగ్గింపు రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం..!

మహా: ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. వరుసగా మూడోసారి వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయించింది. రెపోరేటును ఏకంగా 50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. దీనివల్ల రెపో రేటు 6 శాతం నుంచి 5.50 శాతానికి

రాజన్న కోడెలపై రాజకీయాలొద్దు కోడెల దుస్థితికి పాపం కేసీఆర్ పాలనదే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు ..!

మహా: రాజన్న కోడెలపై రాజకీయమొద్దని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో వేములవాడ టెంపుల్‌కు ఏం చేశారో చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో

పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు పేద‌లు ఉన్న‌చోటే జి+3 ప‌ద్ద‌తిలో నిర్మాణం ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణంపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష..!

మహా: హైద‌రాబాద్ న‌గ‌రంలోని మురికి వాడ‌ల్లో పేద‌లు ఉన్న‌చోటే జి+3 ప‌ద్ద‌తిలో ఇందిర‌మ్మ ఇండ్ల‌ను నిర్మించాలని నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్ల‌డించారు. పేద‌వాడి సొంతింటి క‌ల నెర‌వేర్చాల‌నే ల‌క్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి

69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ మహా గణేశుడు ఉత్సవ కమిటీల వైభవంగా కర్ర పూజ హాజరైన కిషన్ రెడ్డి, దానం, విజయలక్ష్మి, అనిల్ కుమార్ యాదవ్..!

మహా: హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ఈ ఏడాది శంకుస్థాపనగా కర్ర పూజ ఘనంగా నిర్వహించారు. నిర్జల ఏకాదశి రోజున జరిగే ఈ సంప్రదాయ కార్యక్రమంతో ఖైరతాబాద్ మహాగణపతి నిర్మాణానికి శ్రీకారం