టీడీపీ నేత ఇంట్లో చోరీ..!

తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఆరె గ్రామంలో ఈ ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు. గ్రామ తెదేపా నాయకుడు ప్రకాష్ రావు, శ్రీదేవి దంపతులు బుధవారం షిర్డీ బయల్దేరి వెళ్లారు.
త్వరలో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు: మంత్రి పార్థసారథి..!

AP: త్వరలో టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. విశాఖలో లక్షా 29 వేల ఇళ్లు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు. 78 వేల ఇళ్లు పెండింగ్లో ఉన్నాయన్నారు.
ఏపీ విద్యాశాఖ కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం..!

ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ విద్యాసంస్థల్లో నియామకాల జాప్యంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యారంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం
హైడ్రా ఈగల్ రేవంత్ తగ్గేదెలే..!

హైడ్రా ఈగల్ రేవంత్ తగ్గేదెలే పేర్లతోనే హడల్.. ఆచరణలోనూ మోడల్ ఆక్రమణదారుల వెన్నులో వణుకుపుట్టించిన హైడ్రా హైడ్రాకు మద్దతుగా.. వ్యతిరేకంగా ఆందోళనలు మరో సంచలనానికి సిద్దమవుతున్న ఈగల్ డ్రగ్స్ విక్రయ రాకెట్ పై నిఘా..
అపర చాణక్యుడు.. పీవీ..!

తెలంగాణ నుండి ప్రధాని పీఠం అధిష్టించిన అతిరథుడు.. ఒకే ఒక్కడు పాములపర్తి వెంకట నరసింహారావు. దక్షిణాది నుంచి ప్రధాని పగ్గాలు చేపట్టిన తొలి నాయకుడు… దివాలా అంచున కొట్టుమిట్టాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరణలతో
నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు -మంత్రి జూపల్లి కృష్ణారావు

ఆదిలాబాద్, మహా: కేసీఆర్ ప్రభుత్వంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని, తల తిక్క పనులతోనే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారని, అందుకే కుప్పకూలిపోయిందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి
మన్నె గోవర్ధన్ రెడ్డి సమక్షంలో భారీ చేరికలు బిఆర్ఎస్ లో చేరిన బంజారాహిల్స్ యువసైన్యం..!

మహా : బిఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ ఛార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం భారీ చేరికలు జరిగాయి. బంజారాహిల్స్ డివిజన్ కు చెందిన వందమందికి పైగా యువకులు బిఆర్ఎస్ లో చేరారు.
కారోబార్ల ను అన్యాయం గా అరెస్ట్ చేశారు..!

కాటారం, మహా : ఇంట్లో నిద్రిస్తున్న మమ్మల్ని పోలీసులు వివరాలు తెలుసుకోకుండా అన్యాయంగా అరెస్ట్ చేశారని కాటారం మండల కారోబార్లు ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్ లో కారొబార్ల చే కమీషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు..!

కాటారం, మహా : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలను పెంపొందిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ ను చూస్తుండడంతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల
అర్హులైన నిరుపేదలకు దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు..!

కాటారం, మహా : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన నిరుపేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు
