బీజేపీ ఎన్నికల చోర్ బ్రాంచ్గా ఎన్నికల సంఘం: రాహుల్ గాంధీ

కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ‘ఈసీ ఇప్పుడు ఎన్నికల కమిషన్గా కాకుండా.. బీజేపీ ఎన్నికల చోర్ బ్రాంచ్గా మారింది. ఈసీ బీజేపీకి అనుకూలంగా, పక్షపాతిగా వ్యవహరిస్తోంది..
స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు మావే: పొంగులేటి

TG: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు తమ పార్టీనే కైవసం చేసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లోనే స్థానిక ఎన్నికలకు
ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తోంది: కేటీఆర్

TG: అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఖమ్మం పర్యటనలో భాగంగా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ‘బోగస్ మాటలు చెప్పి రైతులను, 2
నటుడు ఫిష్ వెంకట్ మృతి కారణం ఇదే.!

ప్రముఖ సినీ నటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్ (53) గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. అయితే రెండు కిడ్నీలు పాడవడంతో వాటిని మార్చాలని, రూ.50
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారు ఉండాలి: చంద్రబాబు

AP: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారు ఉండాలి కానీ అరాచకవాదులు కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పార్లమెంట్లో నేరముసుగులో ఉన్న రాజకీయ నేతలపైనా చర్చ జరగాలని అన్నారు. 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న
ఈ నెల 26న గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు ప్రమాణం..!

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ఈ నెల 26న గోవా గవర్నర్గా ప్రమాణం చేయనున్నారు. 26వ తేదీ ఉదయం 11:30 గంటలకు జరిగే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే
మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి బర్త్ డే వేడుకలు ..!

మిర్యాలగూడ మహా రెడ్డికాలనీ బిఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను మిర్యాలగూడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ
మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నది..!

మిర్యాలగూడ మహా స్థానిక ఎస్వీ గార్డెన్స్ లో శాసనసభ నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు, సంఘాలకు సుమారు 58,64,30,239 రూపాయలు వివిధ రకాల రుణాల చెక్కును 4,197 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల కోసం విద్యార్థుల నిరసన..!

ఖమ్మం సిటీ, మహా. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరతను తప్పుపడుతూ విద్యార్థులు ఖమ్మం పట్టణంలోని పలు హై స్కూల్స్ వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత ఆధ్వర్యంలో
మేకలతండాలో ఇందిరమ్మ ఇండ్లకు పట్టాల పంపిణి మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం – కాంగ్రెస్ నేత రాంమ్మూర్తినాయక్..!

కారేపల్లి, మహా ; కారేపల్లి మండలం దుబ్బతండా గ్రామపంచాయతీలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణి చేశారు. ఇండ్ల పట్టాలను ఇంచార్జీ ఎంపీడీవో మల్లెల రవీంద్రప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బానోత్ రాంమ్మూర్తి
