ఇల్లు లేని పేదలకు పట్టాలు పంపిణీ: అచ్చెన్నాయుడు

AP: కూటమి ప్రభుత్వం పేదలకు మరో శుభవార్త చెప్పింది. ఇళ్లు లేని పేదలకు త్వరలో పట్టాల పంపిణీ చేయనున్నట్లు తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ పని మీదే దృష్టి సారించిందన్నారు.
కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా: చంద్రబాబు

ఏపీలో పేదరిక నిర్మూలనకు తాను కూడా బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపిన విషయం తెలిసిందే. అయితే కుప్పం నియోజకవర్గంలోనే 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పేదరికంపై చేస్తున్న
ఆయుష్లో 358 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!

AP: ఆయుష్ విభాగంలో వివిధ కేటగిరీల్లో 358 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 71 మంది వైద్యులు, ముగ్గురు మానసిక వైద్యులు, 26 మంది జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్లు, 90 మంది
వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. హరిప్రియ నాయక్..!

ఇల్లందు, మహా. ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి బానోతు హరిప్రియహరిసింగ్ నాయక్ వర్షాకాలం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు. గత ఐదు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో
విద్యార్ధులు పట్టుదలతో చదువు పై దృష్టి పెడితే ఏదైనా సాధించవచ్చు.. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి..!

నేలకొండపల్లి,మహా. మన జీవితం ఎలా ఉండాలనేది మన పైనే ఆధారపడి ఉంటుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం తనిఖీ చేశారు.
తల్లాడ ఆసుపత్రిని సందర్శించిన అదనపు కలెక్టర్ శ్రీజ, డిఎంహెచ్ వో కళావతి భాయ్….!

తల్లాడ, జులై,25, ( మహా):- తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ, జిల్లా వైద్య అధికారి కళావతి భాయ్ శుక్రవారం సందర్శించారు. అనారోగ్యంతో మృతిచెందిన యోగా ట్రైనర్ కందుల శ్రీదేవి
విద్యార్థులు మొక్కలు పెంచటం మంచి అలవాటు..!

నేలకొండపల్లి, జూలై 25 మహా: విద్యార్ధులు మొక్కలు పెంచటం మంచి అలవాటు ప్రతీ ఒక్కరూ అలవర్చుకోవాలని సెయింట్ ప్రాన్సిన్ పాఠశాల ప్రిన్సిపాల్ మిక్కిలి జోసెఫ్ సూచించారు. మండల కేంద్రంలోని కొత్తకొత్తూరు పాఠశాల కు చెందిన
ముగ్గురు సైబర్ నేరస్థులను అరెస్టు చేసిన ఖమ్మం సైబర్ క్రైం పోలీసులు..!

ఖమ్మం , మహా . మీ ఆధార్ కార్డ్ ద్వారా సిమ్ములు తీసుకొని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు , జాబ్ ఫ్రాడ్స్ , మనీలాండరింగ్ జరిగాయని, ఈ కేసులలో అరెస్టు చేస్తామని నేతాజీ నగర్
సత్తుపల్లిలో వన మహోత్సవం ప్రారంభం…!

సత్తుపల్లి, మహా. సత్తుపల్లి పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారుల డివైడర్లపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
జ్వర బాధితులను సిబ్బంది పర్యవేక్షణ చేయాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ..!

ఖమ్మం, మహా. ప్రతి ఫీవర్ కేసును వైద్య సిబ్బంది ఫాలో అప్ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్,
