Mahaa Daily Exclusive

సిపిఎం సీనియర్ కార్యకర్త పోతురాజు పుల్లయ్య మృతి నివాళులు అర్పించిన నేతలు..!

కారేపల్లి, మహా: కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి చెందిన సిపిఐ(ఎం) సీనియర్ కార్యకర్త పోతురాజు పుల్లయ్య(40) ఆదివారం మృతి చెందారు. గత మూడు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పోతురాజు పుల్లయ్య పరిస్థితి విషమించి మృతి

సింగరేణి గృహ సముదాయాల్లో వరుస చోరీలు…!

సత్తుపల్లి, ఆగస్టు 10: మహా. సత్తుపల్లి సింగరేణి కార్మికులు నివసించడానికి ఏర్పాటు చేసిన పి.వి నరసింహారావు గృహసమదాయాల్లో ఆరు నివాసాలలో శనివారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు.1)ఎం.సీ-6 బ్లాక్ 62వ గదికి చెందిన అఖిల్

భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ తల్లికి బోనాలు ..!

జూలూరుపాడు, ఆగస్టు 10, (మహా): మండల పరిధి అనంతారం గ్రామంలో ఆదివారం గ్రామస్తులంతా భక్తిశ్రద్ధలతోటి ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. డప్పుల దరువుల తోటి మహిళలు, పిల్లలు బోనం ఎత్తగా, పురుషులంతా కోళ్లు, యాటపోతులు,

గంగమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన..!

కారేపల్లి, మహా: సింగరేణి మండల పరిధిలోని లింగం బంజరలో ఆదివారం గంగమ్మ తల్లి గుడి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఆ గ్రామానికి చెందిన రేళ్ల సత్యనారాయణ ఆలయ నిర్మాణానికి స్థలాన్ని వితరణగా ఇచ్చారు.ప్రముఖ పురోహితుడు

ఘనంగా ముత్యాలమ్మ తల్లి కి బోనాలు ..!

కారేపల్లి, మహా: కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామంలో ఆదివారం గ్రామస్తులు ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్నారు. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముందుగా బొడ్రాయి (నా బీశిల) వద్దా పూజలు నిర్వహించారు.

మండలం లో మాజీ ఎమ్మేల్యే కందాళ పర్యటన..!

నేలకొండపల్లి, ఆగస్టు 10 మహా: పాలేరు మాజీ ఎమ్మేల్యే కందాళ ఉపేందర్రెడ్డి మండలం లోని వివిధ గ్రామాలలో ఆదివారం పర్యటించారు. ముజ్జుగూడెం, నేలకొండపల్లి తదితర గ్రామాలలో పర్యటించారు. ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను

నెల నెలా ఉచిత వైద్య శిబిరం విజయవంతం   102 మంది రోగులకు వైద్య సేవలు…!

నేలకొండపల్లి, ఆగస్టు 10 మహా: సిపిఐ(ఎం) సీనియర్ నాయకులు అమరజీవి నూతక్కి గంగాధరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సిపిఐ(ఎం) కార్యాలయంలో జరిగిన 32వ నెల నెలా ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ

విభజన గాయాల స్మృతి దినం, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో దేశభక్తి జ్వాలలు రగిలించాలి :బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి

అశ్వారావుపేట, ఆగస్టు 10, మహా: అశ్వారావుపేట పట్టణంలోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో అశ్వారావుపేట మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విభజన గాయాల స్మృతి దినం మరియు హర్ ఘర్ తిరంగా మండల

రాయలసీమ లిఫ్ట్ పూర్తైతే తెలంగాణ ఎడారే. పోతిరెడ్డిపాడు 11 టీఎంసీ తరలింపుపై ఆగ్రహం..!

ఖమ్మం, మహా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తయితే, తెలంగాణకు కృష్ణా జలాలపై పెద్ద ముప్పు వాటిల్లుతుందని భట్టి విక్రమార్క స్పష్టంగా హెచ్చరించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుండి రోజుకు 11 టీఎంసీలు పోతిరెడ్డిపాడు ద్వారా

సత్తుపల్లిలో నూతన ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభం..!

సత్తుపల్లి, మహా. సత్తుపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్ మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసిన నూతన కార్తికేయ ఫిల్లింగ్ స్టేషన్ను ఆదివారం ఎమ్మెల్యే రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ విజయ్ కుమార్