కేసీఆర్ సర్కారువి రూ. 8.21 లక్షల కోట్ల అప్పులు..! అసత్య ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫైర్..

తప్పులు కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నేతల ఎదురుదాడి. అసత్య ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫైర్. హైదరాబాద్, మహా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
దేశాన్ని కమ్మేస్తున్న వానలు..! పలు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక..

హైదరాబాద్, మహా. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించడంతో పాటు వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న వారం రోజుల పాటు అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే
పినపాక నియోజకవర్గంలో వైద్య సేవలు మెరుగుపరచాలి : మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వినతి

పినపాక నియోజకవర్గంలో వైద్య సేవలు మెరుగుపరచాలి : మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వినతి హైదరాబాద్, మహా పినపాక నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో, నియోజకవర్గ ఎమ్మెల్యే
పీఎఫ్ ఖాతాల్లో మూలుగుతున్న కార్మికుల సొమ్ము..

ఆ డబ్బు మాది అని అడిగేవారే లేరు! నిరుపయోగంగా 31 లక్షల ఖాతాలు.. అందులో రూ.9,330 కోట్లు. ఢిల్లీ, మహా. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చందాదారుల కోసం సరికొత్త ‘ఈపీఎఫ్
ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు..

నియామకాలకు రాష్ట్రపతి ఆమోదముద్ర.. కేంద్రం ఉత్తర్వులు జారీ. అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం లాంఛనంగా ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు భారత
తకాయిచి నాకు చిన్న చెల్లెలు..! భారత్-జపాన్ దేశాల అధినేతల మధ్య ఆత్మీయ సంభాషణ..

ఢిల్లీ, మహా. భారత్, జపాన్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు కేవలం దౌత్య, అధికారిక చర్చలకే పరిమితం కాకుండా నూతన శిఖరాలకు చేరుకుంటున్నాయి. ఇరు దేశాల అధినేతల మధ్య నెలకొన్న బలమైన వ్యక్తిగత
మరింత పటిష్ఠంగా భారత రక్షణ వ్యవస్థ..! రూ. 52 వేల కోట్ల ఆయుధ కొనుగోళ్లకు డీఏసీ గ్రీన్ సిగ్నల్..

రూ. 52 వేల కోట్ల ఆయుధ కొనుగోళ్లకు డీఏసీ గ్రీన్ సిగ్నల్. రాజ్నాథ్ సింగ్ సారథ్యంలో కీలక నిర్ణయాలు. ఢిల్లీ, మహా. భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని మరింత ఇనుమడింపజేసే దిశగా కేంద్ర ప్రభుత్వం
తోతాపురి రైతులకు కేంద్రం అండ..!

సమస్యల పరిష్కారానికి నిపుణుల కమిటీ ఏర్పాటు. ధరల పతనంపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక. ఢిల్లీ, మహా. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న తోతాపురి మామిడి రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వారి
ఉగ్రవాదం ఆపే వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేతే..!

పాకిస్థాన్ వ్యాఖ్యలను తీవ్రంగా తోసిపుచ్చిన భారత విదేశాంగ శాఖ. ఢిల్లీ, మహా. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ విశ్వసనీయంగా, శాశ్వతంగా అడ్డుకట్ట వేసే వరకు 1960 నాటి ప్రతిష్ఠాత్మక ‘సింధు జలాల ఒప్పందం’ నిలిపివేత దిశగానే
విదేశీ పేరు, పౌరసత్వం ఉన్నా హిందువులే..! మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు..

మతం స్వీకరించేందుకు ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం లేదు. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు. చెన్నై, మహా. విదేశీ పేరు, పౌరసత్వం ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తికి హిందూ గుర్తింపును నిరాకరించలేమని మద్రాస్ హైకోర్టు సంచలన
