Mahaa Daily Exclusive

2034 నాటికి లక్ష కోట్ల పెట్టుబడులు రావాలి…అమెజాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు….

  హైదరాబాద్, మహా. భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్మించనున్న దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై త్వరలో శుభవార్త….

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై త్వరలో శుభవార్త. • 90 టీఎంసీల నీటి వినియోగానికి అనుమతుల దిశగా అడుగులు. • అమర రాజా గిగా యూనిట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్, మహా. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల

విద్యార్థులే తెలంగాణ భవిష్యత్తు….

విద్యార్థులే తెలంగాణ భవిష్యత్తు. • ఆగస్టు 15లోపు 27.50 లక్షల మందికి ఎడ్యుకేషన్ కిట్లు. • ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.08 లక్షల వ్యయం • సీఎం రేవంత్ రెడ్డి. వనపర్తి, మహా. ప్రభుత్వ

మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ….టీఎంసీకి మాజీ మంత్రి మదన్ మిత్ర రాజీనామా…

కోల్‌కతా, మహా. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, కమర్హటి ఎమ్మెల్యే మదన్ మిత్ర పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం రీతాబ్రతా బెనర్జీ

ఉన్నత విద్య ఫీజు నియంత్రణ కమిటీకి సభ్యుల నియామకం…రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు…

అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫీజు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫీజు రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ చట్టం–2019

ఈ నెలలోనే 50 నామినేటెడ్ పదవుల భర్తీ:టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, మహా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ నెలలోనే 50 నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం గాంధీభవన్‌లో

రైలు ప్రయాణికులకు శుభవార్త….

రైలు ప్రయాణికులకు శుభవార్త.. * కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌తో తత్కాల్ బుకింగ్ మరింత వేగం. ఢిల్లీ, మహా. రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) శుభవార్త అందించింది. తత్కాల్

రూ.2.19 లక్షల కోట్లకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్…ఏడు కీలక నిర్ణయాలకు ఆమోదం….

ఢిల్లీ, మహా. దేశ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో మొత్తం రూ.2,19,353 కోట్ల

ఉక్రెయిన్ రేవులపై రష్యా ఉక్కుపాదం…ధాన్య ఎగుమతులపై తీవ్ర ప్రభావం….

  కీవ్, మహా. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఈసారి ఉక్రెయిన్‌కు అత్యంత కీలకమైన నల్లసముద్ర రేవులు, ధాన్య ఎగుమతి మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణులు, డ్రోన్లతో వరుస దాడులు

బలూచిస్థాన్ స్వాతంత్ర్య ప్రకటన కలకలం…అప్రమత్తమైన పాకిస్థాన్, చైనా…

ఇస్లామాబాద్, మహా. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బలూచ్ వేర్పాటువాదులు పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఒక లేఖ వైరల్ కావడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది.