Mahaa Daily Exclusive

పైరవీలకు చెక్.. పనితీరుకే ప్రాధాన్యం – సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మహా. ఛైర్మన్ పదవులు, పార్టీ పోస్టుల కోసం గాంధీభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేసే రాజకీయ సంస్కృతికి స్వస్తి పలకాలంటూ ముఖ్యమంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు స్పష్టమైన సందేశం

వర్షాభావంపై తెలంగాణ సర్కార్ అప్రమత్తం.

10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్ అధికారుల నియామకం. హైదరాబాద్, మహా. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వర్షపాతం, తాగునీటి లభ్యత,

గిరిజనులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్. రూ.కోటితో అభివృద్ధి పనులు పూర్తి.

అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేసి మరోసారి మాట నిలబెట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువు గ్రామ పర్యటన సందర్భంగా స్థానికులు

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.

 పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం.  అభ్యర్థుల ఖరారుపై అధిష్టానమే నిర్ణయం. సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతి, మహా. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు

ట్రూకాలర్‌కు ట్రాయ్ అభ్యంతరం.  ‘ఫ్రీక్వెంట్లీ బ్లాక్‌డ్’ ట్యాగ్‌పై ఆందోళన.

హైదరాబాద్, మహా. ప్రత్యేక నంబర్ సిరీస్‌లకు ట్రూకాలర్ చూపిస్తున్న ఫ్రీక్వెన్లీ బ్లాక్ ట్యాగ్‌పై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా 1600 సిరీస్ నుంచి వచ్చే కాల్స్‌కు

గల్లీకో బెల్ట్ షాపు.. ఇంటికో బార్!

మాస్టారి కనుసన్నల్లో మద్యం మాఫియా. మామూళ్ల మత్తులో అబ్కారీ అధికారులు. కూసుమంచిలో ‘కిక్కు’మంటున్న 412 బెల్ట్ షాపులు. 24 గంటలూ మందు హోమ్ డెలివరీ. పెరికసింగారం కేంద్రంగా కల్తీ మద్యం.. ప్రాణాలతో చెలగాటం. వైన్

ఉప ముఖ్యమంత్రి భట్టి కి స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు

కారేపల్లి, మహా: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం ఇల్లందు నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా కామేపల్లి మండలంలో అభివృద్ధి పనులు ప్రారంభించి కారేపల్లి క్రాస్ రోడ్ మీదుగా ఇల్లందు వెళ్లారు. కారేపల్లి

ఆర్టీసీ రాయితీ మాయాజాలం జర్నలిస్టుల జేబులకు చిల్లు 1/3 రాయితీకి మంగళం..

సగం ధరకంటే ఎక్కువే వసూలు ఎక్స్‌ప్రెస్‌లో 55శాతం, ఎలక్ట్రిక్ బస్సుల్లో 60శాతం బాదుడు బస్సు పాస్‌లో ఒకటి.. టికెట్ మిషన్‌లో మరొకటి సాఫ్ట్‌వేర్ సాకుతో అదనపు వసూళ్లు.. బెంబేలెత్తుతున్న విలేకరులు హైదరాబాద్, మహా :

ఓబీసీ కుటుంబాలను లెక్కించాల్సిందే కుల గణనకై పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీగా పోరాడుతాం

ఆగస్టు 7న బెంగళూరులో జరిగే జాతీయ ఓబీసీ మహాసభ విజయవంతం చేయాలి టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్, మహా : వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తుతం జరుగుతున్న జాతి జనగణలో ఓబీసీ

అమరుల త్యాగాలు చిరస్మరణీయం వారి ఆశయ సాధనే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి జూపల్లి

షాద్‌నగర్‌లో అమరవీరుల స్థూపం ఆవిష్కరణ షాద్‌నగర్, మహా : తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించే సమాజాన్ని నిర్మించడమే ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నిజమైన నివాళి అని మంత్రి జూపల్లి