Mahaa Daily Exclusive

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం…

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం. * భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు. * 770కుపైగా పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. ముంబయి, మహా. అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరల

టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ సస్పెన్షన్…

టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ సస్పెన్షన్. • మహిళా ఎంపీలపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు. • వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు లోక్‌సభ నుంచి బహిష్కరణ. ఢిల్లీ, మహా. మహిళా ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు

గోదావరి–కావేరీ అనుసంధానంపై చంద్రబాబు కీలక చర్చలు…

గోదావరి–కావేరీ అనుసంధానంపై చంద్రబాబు కీలక చర్చలు. * భాగస్వామ్య రాష్ట్రాల సీఎంల సమావేశం ఏర్పాటు చేయాలని జల్‌శక్తి మంత్రికి విజ్ఞప్తి. ఢిల్లీ, మహా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా

11వ తరగతిలోనే చదువు మానేసి సైబర్ నేరాల బాట….

11వ తరగతిలోనే చదువు మానేసి సైబర్ నేరాల బాట. * ఏఐతో నకిలీ బ్యాంకింగ్ యాప్‌ల తయారీ. * కాన్పూర్ యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు కాన్పూర్,మహా. 11వ తరగతిలోనే చదువు మానేసిన ఓ

16 ఏళ్ల తర్వాత భారత్‌కు రానున్న లలిత్ మోదీ…

16 ఏళ్ల తర్వాత భారత్‌కు రానున్న లలిత్ మోదీ. * ఫెమా కేసులో ట్రైబ్యూనల్ ఊరట. * ఏడాది చివర్లో స్వదేశానికి వస్తానన్న మాజీ ఐపీఎల్ చైర్మన్. ఢిల్లీ, మహా. ఇండియన్ ప్రీమియర్ లీగ్

నల్ల దుస్తులతో పార్లమెంట్ వద్ద విపక్షాల నిరసన…

నల్ల దుస్తులతో పార్లమెంట్ వద్ద విపక్షాల నిరసన. * విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన ఎంపీలు. * ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్.. ఢిల్లీ, మహా. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై

శివసేన ఎంపీల విలీనంపై సుప్రీంకోర్టు విచారణ….

శివసేన ఎంపీల విలీనంపై సుప్రీంకోర్టు విచారణ. * రెండు వారాల్లో వివరణ కోరిన ధర్మాసనం ఢిల్లీ, మహా. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన శివసేన (యూబీటీ) ఎంపీల విలీన వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది.

నీట్ పేపర్ లీక్‌పై చర్చకు ప్రభుత్వం సిద్ధం….

నీట్ పేపర్ లీక్‌పై చర్చకు ప్రభుత్వం సిద్ధం. • పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. ఢిల్లీ, మహా. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం

స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌కు భారత్ కట్టుబడి ఉంది….

స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌కు భారత్ కట్టుబడి ఉంది. * విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్. మనీలా,మహా. స్వేచ్ఛాయుత, సమ్మిళిత, శాంతియుత ఇండో-పసిఫిక్ ప్రాంత నిర్మాణానికి భారత్ సంపూర్ణంగా కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్

నీట్ రద్దే శాశ్వత పరిష్కారం….

నీట్ రద్దే శాశ్వత పరిష్కారం. * కేంద్రానికి తమిళనాడు సీఎం విజయ్ డిమాండ్. చెన్నై, మహా. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంతో దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని తమిళనాడు ముఖ్యమంత్రి