Mahaa Daily Exclusive

కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనంతా పేపర్ లీకేజీల మయం.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనంతా పేపర్ లీకేజీల మయం. * జెన్ జీ తరం ఆ రెండు పార్టీలను నిలదీయాలి. * కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. హైదరాబాద్, మహా. నీట్

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..

*కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి* *నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ జిల్లాలో కాంగ్రెస్ ధర్నా* *మోదీ కూడా బాధ్యత వహించాలన్న అయూబ్* వరంగల్, మహా ; నీట్ పరీక్ష ప్రశ్నా

గుర్రం జాషువాకు బీజేపీ నివాళి….

గుర్రం జాషువాకు బీజేపీ నివాళి. • ఆయన ఆశయాలు భావితరాలకు చేరాలి. • బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పి వి ఎన్ మాధవ్.   విశాఖపట్నం, మహా.   మహాకవి గుర్రం జాషువా ఆశయాలు

ఆగస్టు 30 నాటికి రెండు జతల యూనిఫాంలు.

ఆగస్టు 30 నాటికి రెండు జతల యూనిఫాంలు. • ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు విస్తృత అవగాహన. • రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. హైదరాబాద్, మహా. ప్రభుత్వ, రెసిడెన్షియల్, కేజీబీవీ, మోడల్

కోర్టు వీడియోలపై సుప్రీం ఆంక్షలు…

కోర్టు వీడియోలపై సుప్రీం ఆంక్షలు. • అనుమతి లేకుండా పోస్టు చేస్తే ధిక్కార చర్యలు. ఢిల్లీ, మహా. కోర్టు విచారణలకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌ల వినియోగంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

కొండచరియల కింద వాహనం….

కొండచరియల కింద వాహనం. * హిమాచల్‌లో 13 మంది దుర్మరణం.   షిమ్లా, మహా. హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కదులుతున్న ప్రయాణికుల వాహనంపై అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు నెలల చిన్నారితో

మాదారంలో నీటి వనరులను పరిశీలించిన ఎంపీవో.

కారేపల్లి, మహా:ఎల్నీనో ప్రభావం దృష్ట్యా నీటి ఎద్దటి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవటానికి సింగరేణి మండలం మాధారం గ్రామపంచాయతీలో ఎంపీఓ రవీంద్ర ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నరేందర్ లు పర్యటించారు. వర్షపాతం తక్కువగా నమోదు

కోటమైసమ్మ జాతర దుకాణాల వేలం …. రూ.2.20లక్షలు పెరిగిన వేలం ఆదాయం…..

  కారేపల్లి, మహా: దసరా సందర్భంగా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి కోట మైసమ్మతల్లి ఆలయం ప్రాంగణంలో జరిగే జాతరలో దుకాణాల ఏర్పాటుకు దేవాదాయశాఖ అధికారులు శుక్రవారం వేలం పాటలు నిర్వహించారు. జాతర సందర్భంగా 11

నీట్ లీక్‌పై మోదీ అత్యంత ఆందోళన చెందారు…

నీట్ లీక్‌పై మోదీ అత్యంత ఆందోళన చెందారు. • ఢిల్లీ ఘటనల్లో దేశవ్యతిరేక శక్తుల కుట్ర. • కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. హైదరాబాద్, మహా. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం లక్షలాది

గోరక్షణకు చట్టాలు పటిష్ఠంగా అమలు చేయాలి….

గోరక్షణకు చట్టాలు పటిష్ఠంగా అమలు చేయాలి. • గోమాత హైందవ ధర్మానికి ప్రాతిపదిక. • బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు హైదరాబాద్, మహా. హైందవ ధర్మంలో గోమాతకు అత్యున్నత స్థానం ఉందని,