Mahaa Daily Exclusive

కారేపల్లిలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ర్యాలీ… కారేపల్లిలో విద్యాసంస్థల బంద్ విజయవంతం…

  కారేపల్లి, మహా:ఢిల్లీలో విద్యార్థుల పై మోడీ ప్రభుత్వ నిర్బంధకాండ కు నిరసిస్తూ విద్యార్థి సంఘాల పిలుపుమేరకు సింగరేణి మండలంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం అయింది. ఈ సందర్భంగా విద్యార్థులతో

మోదీపై రాఖీ సావంత్ కామెంట్ వైరల్….

మోదీపై రాఖీ సావంత్ కామెంట్ వైరల్. * మెలోని పోస్టు కింద ఆసక్తికర వ్యాఖ్య. ముంబై, మహా. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ చేసిన ఓ సోషల్ మీడియా కామెంట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం….యుద్ధం.. సుంకాల ఎఫెక్ట్.

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం….యుద్ధం.. సుంకాల ఎఫెక్ట్   ముంబై, మహా . అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల, అమెరికా ప్రకటించిన కొత్త దిగుమతి సుంకాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం

పేపర్ లీక్‌లపై కేంద్రం ఉక్కుపాదం…..

పేపర్ లీక్‌లపై కేంద్రం ఉక్కుపాదం. • కఠిన శిక్షలకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్. ఢిల్లీ, మహా. దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు

మణిపుర్ కేసులకు ప్రత్యేక కోర్టులు…..

మణిపుర్ కేసులకు ప్రత్యేక కోర్టులు. * విచారణ వేగవంతం చేయాలని సుప్రీం ఆదేశం. ఢిల్లీ , మహా. 2023లో మణిపుర్‌లో జరిగిన జాతి ఘర్షణలకు సంబంధించిన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు సుప్రీంకోర్టు

మోదీ వీడియోపై ఖర్గే విమర్శలు. పార్లమెంట్‌లోనే సమాధానం చెప్పాలి.

ఢిల్లీ, మహా. ‘నీట్’ అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోపై కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు

విద్యార్థులతో సీఎం చంద్రబాబు, లోకేష్ సహపంక్తి భోజనం…

  రంపచోడవరం,మహా. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను

50 ఓటీటీ యాప్‌లపై నిషేధం. అశ్లీల కంటెంట్‌పై కేంద్రం ఉక్కుపాదం.

ఢిల్లీ, మహా. డిజిటల్ వేదికల్లో అశ్లీల, అభ్యంతరకర కంటెంట్ ప్రసారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు చేపట్టింది. సమాజానికి హానికరంగా భావించిన 50 ఓటీటీ యాప్‌లను దేశవ్యాప్తంగా బ్లాక్ చేస్తూ ఆదేశాలు

కోర్టు ప్రొసీడింగ్స్ రికార్డింగ్ పై సుప్రీం కోర్టు నిషేధం

డిజిటల్ ప్లాట్ ఫాంలలో పోస్ట్ చేయడంపై ఆంక్షలు విచారణ వీడియోలను ఎడిట్ చేసి పోస్ట్ చేయడంపై అభ్యంతరం కేంద్రం, సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు న్యూఢిల్లీ, మహా : ముందస్తు అనుమతి లేకుండా కోర్టు

క్వాంటమ్ హబ్‌గా అమరావతి. భారత్‌కు గేట్‌వే. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.

అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ప్రపంచస్థాయి కేంద్రంగా, అమరావతిని భారతదేశ క్వాంటమ్ భవిష్యత్తుకు ముఖద్వారంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రపంచ ప్రఖ్యాత క్వాంటమ్ కంప్యూటింగ్