విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్తు. విద్యపై పెట్టుబడే నిజమైన సంపద. సీఎం చంద్రబాబు నాయుడు.

రంపచోడవరం (పోలవరం జిల్లా), మహా. పిల్లలు ఆనందంగా చదువుకునే వాతావరణాన్ని కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
జెన్-జీ పవర్ను తక్కువ అంచనా వేయకండి నేపాల్, శ్రీలంకల్లా జరగొచ్చు

కేసీఆర్ కూడా విద్యార్థి పోరాటాల్లో దిగుతారు ఇందిరా పార్క్ వద్ద ధర్మాలో మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్, మహా : దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థను పట్టి పీడిస్తున్న పేపర్ లీకేజీలు, నిరుద్యోగ సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్
పేపర్ లీక్పై పార్లమెంట్ దుమారం. ప్రధాన్ రాజీనామాపై ప్రతిపక్షం పట్టుదల.
ఢిల్లీ, మహా. నీట్ యూజీ సహా దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న పరీక్షల పేపర్ లీక్ వ్యవహారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
రాజ్యసభలో వందేమాతరం బిల్లు. అవమానిస్తే జైలు.. విపక్షాల అభ్యంతరం.

ఢిల్లీ, మహా. జాతీయ గేయం ‘వందేమాతరం’కు చట్టపరమైన రక్షణ కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న రక్షణల తరహాలోనే వందేమాతరం గేయాన్ని అవమానించడం, ఆలాపనను అడ్డుకోవడం
ఫిడే పగ్గాలు ఆనంద్ చేతికి. తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు.

ఢిల్లీ, మహా. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఫిడే అధ్యక్షుడు అర్కాడీ ద్వోర్కోవిచ్పై యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలు విధించడంతో ఆయన
కేంద్రంతో సీజేపీ చర్చలు. నీట్పై మూడు ప్రధాన డిమాండ్లు.

ఢిల్లీ, మహా. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులు శుక్రవారం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్
జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు.

• మొదటి విడతలో 7,680 ఫ్లాట్లు. • ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్, మహా. నగరంలోని నిరుపేదలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు చేరువలోనే సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు
యువత కోసమే మోదీ సంస్కరణలు భోగాపురానికి ఘన స్వాగతం – పీవీఎన్ మాధవ్

విశాఖపట్నం, మహా. దేశ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. శుక్రవారం విశాఖపట్నంలో
డాట్స్ కనెక్టెడ్:ఆ ప్రాజెక్టే టార్గెట్ – ఢిల్లీ ఆందోళనల వెనుక చైనా, అమెరికా డీప్ స్టేట్ కుట్ర..! తీగ లాగితే కదిలిన డీప్ స్టేట్ డొంక.

(పి.వి.బాబ్జి, జియో పొలిటికల్ అనలిస్ట్) ప్రస్తుతం దేశ రాజధానిలోనూ, పార్లమెంట్ వీధుల్లోనూ విద్యార్థుల పేరిట జరుగుతున్న ఆందోళనలను చూసి, ఇది కేవలం పరీక్షా పత్రాల లీకేజీ వల్ల విద్యార్థుల్లో రగిలిన సహజమైన ఆగ్రహం అని
బంటి రాధా హత్య కేసులో కీలక తీర్పు

ముగ్గురికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష 2018లో జాతీయ దర్యాప్తు సంస్థ నమోదు చేసిన కేసులో తీర్పు విశాఖ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు మహిళా కేంద్ర కారాగారానికి తరలింపు విశాఖపట్నం, మహా : గతంలో
