మణుగూరు మున్సిపాలిటీకి నూతన కమిషనర్గా ప్రసాద్ శుక్రవారం నియమితులయ్యారు. మున్సిపాలిటీ కమిషనర్గా కొనసాగుతున్న యాదగిరి బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో ప్రసాద్ను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్కి మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 68







