Mahaa Daily Exclusive

ఈ నెల 30న సర్కారు చేతికి మెట్రో…

* రూ. 13,615 కోట్ల రుణానికి ఐఆర్‌ఎఫ్‌సీ పచ్చజెండా. హైదరాబాద్‌ , మహా. హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాజెక్టు

రాజ్యసభలో ‘కమలం’ జోరు..

* బీజేపీలో విలీనమైన ఆప్‌ పార్లమెంటరీ పక్షం. ఢిల్లీ, మహా. దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్లమెంటరీ పక్షం అధికార భారతీయ జనతా పార్టీలో విలీనమైంది.

రాష్ట్రంలో ఏడుగురు సీనియర్‌ ఐపీఎస్‌ల బదిలీ….

* హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా శిఖాగోయల్‌. హైదరాబాద్‌, మహా. రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగంలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఏడుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన

ట్రాఫిక్‌ చలానాలపై ఇక రాయితీలు ఉండవు.:డీజీపీ శివధర్‌ రెడ్డి స్పష్టత.

హైదరాబాద్‌, మహా. రాష్ట్రంలో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి విధించే చలానాలపై భవిష్యత్తులో ఎటువంటి రాయితీలు కానీ, రద్దు కానీ ఉండబోవని తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డి స్పష్టం చేశారు. చాలామంది వాహనదారులు ప్రభుత్వం

శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ‘సర్కారు’ భరోసా…

శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ‘సర్కారు’ భరోసా. రూ. 10 లక్షల సాయం, ఒకరికి ఉద్యోగం హైదరాబాద్‌ మహా. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం

శంకర్‌గౌడ్‌ మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.:ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి.

హుజూరాబాద్‌ , మహా. ఆర్టీసీ కార్మికుడు శంకర్‌గౌడ్‌ ఆత్మహత్య ఘటనపై హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆయన అభివర్ణించారు. శనివారం హుజూరాబాద్‌లోని

డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు ముమ్మాటికీ ప్రభుత్వానిదే బాధ్యత…

*సమ్మె సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలి. * బీజేపీ జాతీయ నాయకులు, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల కో ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి. హైదరాబాద్, మహా. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మనస్తాపంతో

శంకర్‌గౌడ్‌ భౌతికకాయం తరలింపునకు పోలీసుల అడ్డంకి…

నర్సంపేట,మహా. ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ అకాల మరణంతో నర్సంపేట మండలం ముత్తోజీపేటలో విషాద చాయలు అలుముకోగా, శనివారం నాటి పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ గ్రామానికి చేరుకుని, శంకర్‌గౌడ్‌

మిలియన్‌ మార్చ్‌ కేసుల నుంచి కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులకు విముక్తి…

హైదరాబాద్‌ , మహా. తెలంగాణ ఉద్యమ కాలం నాటి మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా నమోదైన కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. దశాబ్ద కాలం

న్యాయవాది సుబ్బారావు కేసు. ..పోలీసుల తీరుపై హైకోర్టు ఆరా…

హైదరాబాద్‌, మహా. న్యాయవాది సుబ్బారావుకు బ్రీత్ అనలైజర్ టెస్టు నిర్వహించిన వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీని భద్రపరిచారా లేదా అని ధర్మాసనం ప్రశ్నించగా..