Mahaa Daily Exclusive

శంకర్‌గౌడ్‌ భౌతికకాయం తరలింపునకు పోలీసుల అడ్డంకి…

నర్సంపేట,మహా. ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ అకాల మరణంతో నర్సంపేట మండలం ముత్తోజీపేటలో విషాద చాయలు అలుముకోగా, శనివారం నాటి పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ గ్రామానికి చేరుకుని, శంకర్‌గౌడ్‌

మిలియన్‌ మార్చ్‌ కేసుల నుంచి కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులకు విముక్తి…

హైదరాబాద్‌ , మహా. తెలంగాణ ఉద్యమ కాలం నాటి మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా నమోదైన కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. దశాబ్ద కాలం

న్యాయవాది సుబ్బారావు కేసు. ..పోలీసుల తీరుపై హైకోర్టు ఆరా…

హైదరాబాద్‌, మహా. న్యాయవాది సుబ్బారావుకు బ్రీత్ అనలైజర్ టెస్టు నిర్వహించిన వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీని భద్రపరిచారా లేదా అని ధర్మాసనం ప్రశ్నించగా..

చర్చలతోనే సమస్యల పరిష్కారం….

* కార్మికులు ఆందోళన చెందొద్దు. * డిప్యూటీ సీఎం భట్టి. హైదరాబాద్‌, మహా. ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ అకాల మరణం అత్యంత బాధాకరమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి

బీజేపీలో చేరికపై మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి క్లారిటీ.. “మేము పార్టీ మారడం లేదు”

అబ్బే అదేం లేదు బీజేపీలో చేరికపై మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి అన్ని పార్టీల నేతల్ని కలుస్తున్నానని స్పష్టం బీఆర్ఎస్ అంటే గౌరవం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ప్రీతిరెడ్డి హైదరాబాద్, మహా

“వారి నేరాల్లో భాగం కాలేకే బయటకు వచ్చా”: కేజ్రీవాల్‌పై రాఘవ్ చద్దా సంచలన విమర్శలు

ఆప్ నేరాల్లో భాగం కాలేకే పార్టీ ఎదుగుదల కోసం 15 ఏళ్ళు పని చేశా దేశం కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆప్ పని చేస్తోంది కేజ్రీవాల్ పై రాఘవ్ చద్ధా సంచలన

ఆప్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు: బీజేపీలో విలీనమైన రాఘవ్ చద్దా బృందం!

ఆప్ కు బిగ్ షాక్ బీజేపీలోకి రాఘవ్ చద్దా సహా ఏడుగురు ఎంపీలు విలీన మంత్రాన్ని ఉపయోగించిన ఎంపీలు పంజాబ్ ఎన్నికలకు ముందు ఆప్ కు కోలుకోలేని దెబ్బ ప్రతిపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్న

ఏపీ లిక్కర్ స్కామ్: చెవిరెడ్డి, విజయసాయిరెడ్డి లక్ష్యంగా ఈడీ మెరుపు దాడులు.. కీలక ఆధారాలు లభ్యం!

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దాడులు హైదరాబాద్, తిరుపతిలో 12 చోట్ల సోదాలు కీలక పత్రాలు స్వాధీనం ఇది వరకే రూ. 442 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ విజయవాడ, మహా :

భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం.. వడ్డీ రేట్ల పెంపు ఉండదు: ఆర్బీఐ ఎంపీసీ సభ్యుడి భరోసా

భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక సంకేతాలు రెపో రేటు పెంచే ఉద్దేశం లేదని మానిటరీ పాలసీ సభ్యుడు కీలక వ్యాఖ్యలు ముంబై, మహా : గతేడాది ద్రవ్యోల్బణం

ట్రాన్స్ఫారం కాలిపోవడంతో.. అంధకారంలో వెంకటసాయి నగర్

ట్రాన్స్ఫారం కాలిపోవడంతో.. అంధకారంలో వెంకటసాయి నగర్ స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు. -కాలిపోయిన ట్రాన్స్ఫారం ప్లేసులో.. కొత్తది ఏర్పాటుచేసి విద్యుత్ సరఫరాకొనసాగించిన విద్యుత్ శాఖ అధికారులు. -నిద్రాహారాలు మాని, తెల్లార్లు శ్రమించి.. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుచేసిన