సంక్రాంతికి విశ్వంభర వర్సెస్ గేమ్ చేంజర్..?

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ బాక్సాఫీస్ సీజన్ అంటే సంక్రాంతి అనే చెప్పాలి. ఆ సమయంలో పోటీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు తిరుగులేని సీజన్ ఇది. అందుకే ఈ సీజన్లో ఒకే
మెగా ఫ్యాన్స్ కు పండాగే..! విశ్వంభర టీజర్ రేపే..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. బింబిసార సినిమాతో మంచి హిట్ కొట్టిన వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ
ఆమ్రపాలిని ఎవరైనా టార్గెట్ చేశారా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి కేటాయించినా క్యాట్ ఆదేశాలతో తెలంగాణలోనే కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ లకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 16వ తేదీలోపు ఏపీకి కేటాయించినవారు
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం… రేషన్ కార్డుపై వంటనూనెల సరఫరా..

దేశవ్యాప్తంగా వంటనూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోపక్క దసరా పండుగ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున రకరకాల వంటలు, పిండి వంటకాలు చేసుకుంటున్నారు. దీంతో స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని
పవన్ కళ్యాణ్ పై దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ఎమ్మెల్సీ దువ్వా శ్రీనివాస్ ను వివాదాలు చుట్టుముట్టాయి. ఇదే క్రమంలో తన ప్రేయసి దివ్వెల మాధురితో కలిసి తాజాగా తిరుమల దర్శనానికి వెళ్లిన ఆయన..
పిఠాపురం అభివృద్ది పై పవన్ కళ్యాణ్ ఫోకస్..! సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బృందాలు..

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తన శాఖల పరిధిలో కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తూనే మరోవైపు తనకు ఎమ్మెల్యేగా
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. తెలంగాణలో యంగ్ ఇండియా స్కూళ్లు, ఇవీ ప్రత్యేకతలు..

తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఓకేసారి 28 స్కూళ్లకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. ఈ
బీసీ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి చొరవ… ఎమ్మెల్యేలు, సంఘాలతో భేటీ..

తెలంగాణలో మరో మూడు నెలల్లో గ్రామ పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా బీసీ కులగణన చేపట్టాలని, బీసీలకు 42 శాతం రాజకీయ వాటా ఇవ్వాల్సిందేనని బీసీ సంఘాలు, బీసీ
దసరాకు ముందే జోరందుకున్న మద్యం విక్రయాలు..!

తాగుదాం.. తాగి ఊగుదాం.. ఎంజాయ్ చేద్దాం.. అనే రీతిలో ఉన్నట్లుంది మందుబాబుల హవా. అయితే ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే జోరందుకున్న మద్యం విక్రయాలు చూస్తే.. ఈ మాట చెప్పక మానరు. ఏపీలో ఎక్సైజ్
నోయల్కే ఆ బాధ్యతలు.. టాటా ట్రస్ట్ ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నిక..

వ్యాపార దిగ్గజం రతన్ టాటా కన్నుమూయగా.. టాటా గ్రూప్ కంపెనీ ఇక భాద్యతలు అప్పగించే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ముందుగా టాటా ట్రస్ట్ ఛైర్మన్ ను ఎన్నుకోవాలని ట్రస్ట్ సభ్యులు భావించారు. అయితే
