బుద్ధారం లో పర్యటించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..!

భూపాలపల్లి, మహా : భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలంలోని బుద్ధారం గ్రామంలో శాసనసభ్యులు సత్యనారాయణ రావు ఆదివారం పర్యటించారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ భవనాలకు అవసరమైన స్థలాలను
50 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్లకు శంకుస్థాపన నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ..!

హన్మకొండ మహా; బల్దియా పరిధి 1వ డివిజన్ లోని పలివెల్పుల ప్రాంతం లో కార్పొరేషన్ సాధారణ (జనరల్) నిధుల కింద రూ.100 లక్షల అంచనా వ్యయం తో దుర్గా మాత ఆలయం నుండి పలివెల్పుల
నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలి జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కార్మికులకు నెలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని జులై 9 వ
టీబీఎస్ఎస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు.. -అధ్యక్షుడు బలవంతరావు..!

ఆదిలాబాద్, మహా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీబీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బలవంతరావు అన్నారు. ఆదివారం తిర్పెల్లి రామ మందిరంలో నిర్వహించిన బ్రాహ్మణ వధూవరుల పరిచయ
కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్ సస్పెన్షన్ -ఆరేళ్ల పాటు విధించిన ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ…!

ఆదిలాబాద్, మహా కుమురంభీం జిల్లా సిర్పూర్ నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరేళ్ళ పాటు సస్పెన్షన్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. పార్టీ వ్యతిరేక
బీఆర్ఎస్ పార్టీ ఓ ప్రైవేట్ లిమిటెట్ కంపెనీ -అడ్డి భోజారెడ్డి

ఆదిలాబాద్, మహా : బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని కాంగ్రెస్ నాయకులు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. కంపెనీ ఓనర్ దొర చెప్పినట్టు నడుచుకోవడమే
ఛానల్ కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి -ఆదిలాబాద్ లో జర్నలిస్టుల నిరసన..!

ఆదిలాబాద్, మహా హైదరాబాద్ లో మహా న్యూస్ ఛానల్ కార్యాలయం పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని జర్నలిస్ట్ జే ఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఏ మేరకు ఆదివారం ఆదిలాబాద్
కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారు: మైనంపల్లి

TG: కాంగ్రెస్లో కోవర్టులు ఉన్నారని ఆ పార్టీ నేత మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. కోవర్టులు దొరికన రోజు వాళ్ళని బట్టలు ఇప్పి కొడతానని వార్నింగ్ ఇచ్చారు. కొంత మంది డబ్బులకు అమ్ముడు
కన్నప్ప సినిమా మంచు విష్ణు చేసిన సాహసం: పరుచూరి

‘కన్నప్ప’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మంచు విష్ణు చేసిన సాహసమని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. దీనిపై పరుచూరి
సుపరిపాలనలో తొలి అడుగు వేశాం: మంత్రి లోకేష్

AP: ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు వేసి ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ తల్లికి వందనం అమలు చేశామన్నారు. ‘దేశంలో ఎక్కడా లేని విధంగా
