Mahaa Daily Exclusive

నకిలీ విత్తనాలను అరికట్టి రైతులను సకాలంలో విత్తనాలు అందించాలి ఏఐకేఎంఎస్ మండల కార్యవర్గ సమావేశం..!

టేకులపల్లి – మహా : టేకులపల్లి లో ఏఐకే ఎంఎస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి తుపాకుల నాగేశ్వరావు అధ్యక్షత వహించారు. ఏఐకెఎమ్ఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి, కోటేశ్వరరావు, అధ్యక్షులు మామిడాల

ఐసీడీఎస్ విచ్చిన్నానికి పాలకుల కుట్ర శ్రమదోపిడి గురవతున్న స్కీమ్ వర్కర్లు సీఐటీయులో చురుకైన నాయకురాలు మహబూబీ..!

కారేపల్లి, మహా:బహుళార్ధక ప్రయోజనాలు కల్పిస్తున్న ఐసీడీఎస్ ను విచ్చిన్నానికి కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని సిఐటియు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు విమర్శించారు. ఇటివల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన

ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి..!

నేలకొండపల్లి జూన్ 30 మహా: ఖమ్మం నుండి భద్రాచలం వెళ్తున్న డీలక్స్ బస్సులో ప్రయాణిస్తున్న సత్యనారాయణ మూర్తి(58) బస్సు వైరా సమీపంలో ఉండగా గుండేపోటుకు గురైనాడు.తోటి ప్రయాణికులు సిపిఆర్ చేసినా దక్కని ప్రాణం. మృతుడు

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి మంజూరు చేసిన ఇండ్లకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలి – సిపిఎం పార్టీ కార్యదర్శి బండి రమేష్ డిమాండ్ ..!

కూసుమంచి, జూన్ 30, మహా: అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, పాలేరు సిపిఎం పార్టీ నియోజకవర్గ కార్యదర్శి బండి రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం కూసుమంచి మండల కేంద్రంలోని ఎడవల్లి పద్మా

కూసుమంచిలో ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!

కూసుమంచి, జూన్ 30, మహా: చదువు మధ్యలో ఆపేసి, రెగ్యులర్‌గా పాఠశాలకు వెళ్లలేని వారికోసం సార్వత్రిక విద్యా విధానం ద్వారా చదువుకునే అవకాశాన్ని తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ కల్పిస్తున్నదని, అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కూసుమంచి

జర్పుల పరుశురాం పార్థివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు పొంగులేటి భరోసాను అందజేసిన క్యాంప్ ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ..!

కూసుమంచి, జూన్ 30, మహా: పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలోని ధర్మతండాకు చెందిన జర్పుల పరుశురాం సోమవారం మరణించడంతో విషయం తెలుసుకున్న కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంచార్జి భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు నారాయణ పాఠశాల విద్యార్థుల ఎంపిక.”..!

ఖమ్మం సిటీ, మహా. ఖమ్మం నగరం లోని కవిరాజ్ నగర్ , వీధి నెంబర్ : 13 లో గల నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడలలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర

నాయకన్ గూడెంలో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ ..!

కూసుమంచి, జూన్ 30, మహా: కూసుమంచి మండలం నాయికన్ గూడెం గ్రామంలో కంచర్ల సుదీర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఆయిలపామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని అగ్రికల్చర్ , హార్టికల్చర్ అధికారులు సోమవారం ప్రారంభించారు. ఇట్టి

కుల గణన కేంద్రానికి రాహుల్ బాటే! ఖమ్మం ఆడబిడ్డను జిల్లాలోనే చూసుకుంటా! కవితా పర్యటనల వెనుక డబ్బు ఎక్కడి నుండి వచ్చాయి – ఎంపీ రేణుకా చౌదరి…!

ఖమ్మం, మహా. ఖమ్మం జిల్లా రాజకీయ వేడి మరింత పెరిగింది. రాష్ట్ర రాజకీయం నుంచి జాతీయ రాజకీయం వరకు పలు కీలక అంశాలపై రాష్ట్ర రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇంటి నిర్మాణ బిల్లులు మంజూరు చేయాలి..!

ఆదిలాబాద్, మహా ఐటీడీఏ ఆధ్వర్యంలో సీసీడీపీ నిధులతో కొలాం, తోటి లబ్ధిదారుల కోసం నిర్మించిన ఇళ్లకు సంబంధించి బిల్లులను వెంటనే మంజూరు చేయాలని ఆదివాసీ పీవీటీజీ హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు.ఈ