జీపీఎఫ్, టీఎస్ జిఎల్ఐ బిల్లులను విడుదల చేయాలి..!

ఆదిలాబాద్, మహా ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న జీపీఎఫ్, టీఎస్ జీఎల్ఐ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ్యూల్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక డైట్ కళాశాలలో నిర్వహించిన
జీఓ నెం.49ను వెంటనే రద్దు చేయాలి..!

ఆదిలాబాద్, మహా షెడ్యూల్ ప్రాంత హక్కులను కాలరాస్తూ ఆదివాసీలను అడవికి దూరం చేసే విధంగా ఉన్న జీఓ. 49ను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(టీఏజీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం
ఎన్నికల హామీలు ప్రభుత్వం అమలు చేయాలి. – తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్..!

ఆదిలాబాద్, మహా రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సీఐటీయూ భవనంలో బండి దత్తాత్రి
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ రాజర్శి షా..!

ఆదిలాబాద్, మహా సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్శి షా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ
చిటుకూరి మల్లేష్ కు గౌరవ డాక్టరేట్ అవార్డు –సింగరేణి ప్రోత్సాహం వల్లనే అతనికి కీర్తి ..!

మంచిర్యాల, మహా : మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన చిటుకూరి మల్లేష్ అనే పారిశ్రామికవేత్తకు గౌరవ డాక్టరేట్ అవార్డు వరించడం పట్ల సింగరేణి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 12 సంవత్సరాలుగా
పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే జమ చేయాలి సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ ..!

దిలాబాద్, మహా పెండింగ్ లో కార్మికుల వేతనాలను తక్షణమే వారి ఖాతాల్లో జమ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమోల్ల కిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్
లంబాడీలకు ఎస్టీ కుల ధ్రువపత్రాలు జారీ చేయాలి..!

ఆదిలాబాద్, మహా గిరిజన, మైదాన ప్రాంతాల్లో యాభై ఏండ్లుగా నివాసం ఉంటున్న లంబాడీలకు ఎస్టీ కుల దృవీకరణ పత్రాలు జారీ చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహన్
ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు..!

ఆదిలాబాద్, మహా న్యాయస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన స్టాఫ్ రూమ్ ను
పెండింగ్ వేతనాలు చెల్లించాలి కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా..!

ఆదిలాబాద్, మహా మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం( సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల చిన్నన్న డిమాండ్ చేశారు.
సి.ఎం.ఆర్. లక్ష్యాలను వీలైనంత తొందరగా పూర్తి చేయాలి –రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డి.ఎస్.చౌహాన్..!

మంచిర్యాల, మహా : రాష్ట్రంలోని జిల్లాల వారిగా కేటాయించిన సి. ఎం.ఆర్. లక్ష్యాలను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డి ఎస్ చౌహాన్ అధికారులకు సూచించారు. సోమవారం
