వెయ్యి స్తంభాల దేవస్థానంలో తొలి ఏకాదశి పూజలు పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని దంపతులు..!

హన్మకొండ మహా; తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం హనుమకొండ లోని ప్రాచీన ప్రసిద్ధి గాంచిన వెయ్యిస్థంభాల ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్
దేశ సమగ్రతకు తన ప్రాణాలు అర్పించిన మహానేత డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ..!

వరంగల్ మహా; డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 124వ జయంతి ని పురస్కరించుకుని వరంగల్ తూర్పు నియోజకవర్గం ఓ సిటీలోని ఎర్రబెల్లి ప్రదీప్ రావు క్యాంపు కార్యాలయం నందు బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్
వరంగల్ నగరంలో వైభవంగా బీరన్న బోనాల జాతర బోనం ఎత్తుకున్న మంత్రి సురేఖ, మేయర్..!

వరంగల్ మహా వరంగల్ నగరంలోని కరీమాబాద్, రంగసా యిపేట, ఓ సిటీ, ఉరుసు ప్రాంతాలలోని బీరన్న దేవాలయాల్లో ఆదివారం తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా అంగరంగ వైభవంగా బీరన్న బోనాల జాతర వేడుకలు నిర్వహించారు.
వరంగల్ తూర్పులో ఘనంగా పీర్ల పండుగ మత సామరస్యానికి ప్రతీక మొహరం మంత్రి కొండా సురేఖ ..!

వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎల్బీనగర్ మోమిన్ పురా లో మొహరం వేడుకలు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు సయ్యద్ వసీం, ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీరీల వద్ద
జంతువుల నుంచి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి..!

ఆదిలాబాద్, మహా పెంపుడు జంతువుల నుండి వ్యాధులు సంక్రమించకుండా తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముందని పశు సంవర్ధక శాఖా సహాయ సంచాలకులు డాక్టర్ గోపికృష్ణ సూచించారు. ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా పట్టణంలోని పశు
ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ..!

ఆదిలాబాద్, మహా ఆశాడ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా ప్రసిద్ధ ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ముఖ్యంగా పట్టణంలోని విఠల రుకుంబాయి ఆలయాలు భక్తులతో కిట కిట లాడాయి. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో
ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది -కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి -లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ..!

ఆదిలాబాద్, మహా పేద,బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. పేదల వైద్యఖర్చుల నిమిత్తం ముఖ్య మంత్రి
సంఘాలకు అండగా.. నిధులు దండిగ ఒక్కో సంఘానికి రూ.5లక్షల చొప్పున రూ.50లక్షలు మంజూరు -నాయకులకు ప్రొసిడింగ్ కాపీలు అందించిన కంది శ్రీనివాస రెడ్డి..!

ఆదిలాబాద్, మహా కాంగ్రెస్ ప్రభుత్వం కుల సంఘాలకు అండగా నిలిచింది. ఆయా సంఘాల కమ్యూనిటీహాల్ ల నిర్మాణం, మౌళిక వసతుల కల్పన కోసం నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ
మంత్రులను కలిసిన కంది శ్రీనివాస రెడ్డి ..!

ఆదిలాబాద్, మహా : హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి, పశుసంవర్థక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ ని
నూతన పీహెచ్ సీని సందర్శించిన కంది శ్రీనివాస రెడ్డి ..!

ఆదిలాబాద్, మహా: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా ప్రారంభించబడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆదివారం సందర్శించారు.ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన
