Mahaa Daily Exclusive

130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు తాత్కాలిక బ్రేక్…..

130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు తాత్కాలిక బ్రేక్. * వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టని కేంద్రం. ఢిల్లీ, మహా. దేశ రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీసిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు–2025పై కేంద్ర ప్రభుత్వం కీలక

ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఈడీ దూకుడు….

ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఈడీ దూకుడు. * రూ.195 కోట్లకు పైగా అక్రమ లబ్ధిపై కీలక గుర్తింపులు. అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ రవాణా వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు మరింత

₹100 కోట్ల పళని ఆలయ భూ కుంభకోణంలో కొత్త ట్విస్ట్…..

₹100 కోట్ల పళని ఆలయ భూ కుంభకోణంలో కొత్త ట్విస్ట్. * మరో అధికారి పాత్రపై హైకోర్టు ప్రశ్నలు. చెన్నై, మహా. తమిళనాడులో సంచలనం సృష్టించిన ₹100 కోట్ల పళని మురుగన్ ఆలయ భూ

గుజరాత్‌లో ఏటీఎస్ భారీ ఆపరేషన్….

గుజరాత్‌లో ఏటీఎస్ భారీ ఆపరేషన్. * మరో ఐదుగురు ఉగ్ర అనుమానితుల అరెస్ట్. ఢిల్లీ, మహా. గుజరాత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) చేపట్టిన భారీ ఆపరేషన్‌లో మరో కీలక విజయం

‘వందేమాతరం’కు చట్టబద్ధ రక్షణ?.

‘వందేమాతరం’కు చట్టబద్ధ రక్షణ?. * పార్లమెంట్‌లో కీలక బిల్లుకు రంగం సిద్ధం * అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్ష ప్రతిపాదన. ఢిల్లీ, మహా. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను

‘ప్రయాణికులను రెండో తరగతి వారని పిలవొద్దు’….

‘ప్రయాణికులను రెండో తరగతి వారని పిలవొద్దు’. * రైల్వేలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. ఢిల్లీ, మహా. రైల్వే ప్రయాణికుల హక్కులు, గౌరవం, భద్రత, ప్రమాద పరిహారానికి సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక

పాలకులలో పెరిగిన అణిచివేత, ఆధిపత్య ధోరణి…

పాలకులలో పెరిగిన అణిచివేత, ఆధిపత్య ధోరణి ప్రజల సంపదంత కార్పొరేట్ శక్తుల జేబుల్లోకి సమస్యలపై స్పందించే తత్వం లాలయ్య వ్యక్తిత్వం కారేపల్లి, మహా : ప్రజలను, ప్రశ్నించే వారిని అణిచివేతకు గురిచేస్తూ ఆధిపత్య ధోరణి

బొల్లికుంటలో అర్ధరాత్రి శివాజీ విగ్రహం..

బొల్లికుంటలో అర్ధరాత్రి శివాజీ విగ్రహం.. వరంగల్ జిల్లా బొల్లికుంట లో హైటెన్షన్ విగ్రహం ఉన్న ప్రాంతాన్ని మోహరించిన పోలీసులు వరంగల్, మహా; వరంగల్‌ కిలా వరంగల్‌ మండలం బొల్లికుంటలో నిన్న అర్ధరాత్రి శివాజీ విగ్రహం

ప్రభుత్వం భూమి ఆక్రమణకు గురి.!

ప్రభుత్వం భూమి ఆక్రమణకు గురి.! గ్రామస్తుల ఆందోళన రోడ్డుపై బైఠాయింపు ఆ భూమిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి భూ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి దండుమైలారం గ్రామ సర్పంచ్ ఈదులకంటి నరేష్ గౌడ్ ఇబ్రహీంపట్నం

భారత్ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు స్పీడ్…..

భారత్ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు స్పీడ్. * 2027లో తొలి కారిడార్ ప్రారంభం. హైదరాబాద్, మహా. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ (ఎంఏహెచ్‌ఎస్‌ఆర్) ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి.