Mahaa Daily Exclusive

డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం చేయిచేయి కలుపుదాం: చిరంజీవి

TG: డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం చేయిచేయి కలుపుదామని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. ఇవాళ నగరంలోని టీవర్క్స్ వద్ద నోటి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ వర్చువల్ సందేశం

బెదిరింపులతో విశాఖ మేయర్ పదవి దక్కించుకున్నారు: సజ్జల

కూటమి ప్రభుత్వంపై వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం మేయర్ పదవిని బెదిరించి లాక్కున్నారని, ఏపీలో నియంతృత్వ పాలన సాగుతోందని అన్నారు. విశాఖలో బలం లేకపోయినా అభ్యర్థులను

విశాఖ మేయర్ పదవిని సీఎంకు బహుమతిగా ఇచ్చాం: కార్పొరేటర్లు

గ్రేటర్ విశాఖ మేయర్ పదవిని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా కూటమి కార్పొరేటర్లు మాట్లాడుతూ… చంద్రబాబుకు మేయర్ పదవిని బహుమతిగా ఇచ్చామన్నారు.

ఆరోగ్య సమస్యల వల్ల దుబాయ్ వెళ్లా: మాజీ ఎమ్మెల్యే షకిల్

ఆరోగ్య సమస్యల వల్ల దుబాయ్ వెళ్లానని బోధన్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. దాని వల్లే నేతలకు, కార్యకర్తలకు దూరమయ్యానన్నారు. ఆదివారం బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా

పేద రైతుల కోసమే భూ భారతి చట్టం: మంత్రి పొంగులేటి

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో భూభారతి –2025 చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద

నా తప్పుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా: బీజేపీ ఎమ్మెల్యే

వైఎస్సార్ కడప జిల్లాలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పందించారు. తనది తప్పని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం వైసీపీకి వత్తాసు

వక్ఫ్ చట్ట సవరణతో పేద ముస్లింలకు న్యాయం: కేంద్ర మంత్రి

వక్ఫ్ చట్ట సవరణ బిల్లుతో పేద ముస్లింలకు న్యాయం జరుగుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో

చంద్రబాబును గొప్ప రాజకీయ నాయకుడు అంటే ఒప్పుకోను: నాగబాబు

“చంద్రబాబు గొప్ప రాజకీయ నాయకుడు అంటే ఒప్పుకోను. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు. నారావారిపల్లె నుండి ఒక సాధారణ కార్యకర్తగా ప్రయాణం ప్రారంభించి 28 ఏళ్లకే శాసన సభ్యునిగా ఎన్నికై, 30 ఏళ్లకు మంత్రిగా మెప్పించి,

చంద్రబాబు ఆదర్శ రాజకీయవేత్త రఘురామకృష్ణ రాజు …!

చంద్రబాబు నాయుడు నిత్య విద్యార్థి అని ఉపసభాపతి రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. ఆయన పాటించే సమయపాలనతో కొందరికి ఇబ్బంది కలిగినా.. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్లో మేలు జరుగుతుందన్నారు. ఆయన ఆదర్శ రాజకీయవేత్త అని కొనియాడారు.

మహిళల్లో సర్వైకల్, బ్రెస్ట్ కేన్సర్లు ఎక్కువైపోతున్నాయి: పురందేశ్వరి

: మహిళల్లో సర్వైకల్, బ్రెస్ట్ కేన్సర్లు ఎక్కువైపోతున్నాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వెల్లడించారు. కృష్ణా జిల్లాలోని పామర్రు నియోజకవర్గం ముళ్ళపూడి గ్రామంలో నిర్మించనున్న సిటిజన్స్ ఫోర్స్ కేన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కి